ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళ వారం భారీ వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేట, రుద్రూర్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృ తమవగా మధ్యాహ్నం భారీ వర్షం కురిసిం
వివిధ నేరాల లో జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీల లో మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం నార్కోటిక్ బృందం దాడులు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కృత్రిమ (కల్తీ) కల్లు తయారీకి వినియోగించే మత్తు పదార్థాలు కలిగియున్న సమాచారం మేరకు న�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో రైతులకు జరుగుతున్న మోసం పట్ల రైతులు మరోసారి రోడ్డు ఎక్కారు.. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 200 మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కా�
నిజామాబాద్కు చెందిన రౌడీషీటర్, కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
DGP Shivadhar reddy | అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రియాజ్ మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించగా.. మంగళవారం తెల్లవారుజామున అతడి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా నేరస్తుడు రియాజ్ను పట్టుక
నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, ఎన్కౌంటర్లో మరణించిన రియాజ్ (Shaik Riyaz) అంత్యక్రియలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్న�
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై (Riyaz Encounter) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ (Judicial Inquiry) జరిపించాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్
నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం బోధన్ లో పలువురు సంబురాలు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన నిందితుడు రియాజ్ ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని య
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�