బోధన్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి కల్యాణ నక్షత్రం శ్రవణా నక్షత్రం సందర్భంగా ప్రతీ నెల మ�
ఏటీఎంలో నింపాల్సిన నగదుతో సెక్యూటీ ఏజెన్సీ ఉద్యోగి పరారయిన ఘటన నిజామాబాద్లో (Nizamabad) చోటుచేసుకున్నది. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న ఓ ఏజెన్సీలో రమాకాంత్ అనే ఉద్యోగి గత ఐదేండ్లుగా పనిచేస్తున్నాడు.
బోధన్ పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో 1794 కేసులకు పరిష్కారం లభించింది. న్యాయస్థానంలో నిర్వహించిన నాలుగు బెంచీలకు గాను నలుగురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా వ్
నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ని పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య శనివారం మర్యాదపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు.
మత్తు పదాల ద్వారా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని, నేడు యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. Cp సాయి చైతన్య ఆదేశానుసారం రుద్రూర్, వర్ని మండల కేంద్రాల్లో బస్టాండ్ సమీపం�
Pregnant Woman | ఓ నిండు గర్భిణి రైలు బోగీలో ప్రసవించింది. ఆ తర్వాత ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బాసర రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది.
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలిచిన రోజు తెలంగాణకు బ్లాక్డేగా మిగిలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొ
వాహేతర సంబంధమే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్�
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన వీచిన గాలులకు జిల్లా కేంద్రాలతోపాటు పలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.