నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతమైనందున చికిత్స పొందిన బాధితులతో గెట్టుగెదర్ని ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాలు, దీప మాలు మాట్�
యూరి యా కోసం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్కడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు. పెద్దపెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అ�
మండలంలోని నిజాంసాగర్-అచ్చంపేట రహదారి మధ్యలో ఉన్న నాగమడుగు లోలెవల్ వంతెన వద్ద ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం పాత వెల్లుట్ల గ్రామానికి చెందిన చాకలి
నిజామాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో నిర్వహిస్తున్న కళ్లు డిపోలో మత్తు పదార్థం ఉన్నట్లుగా సమాచారం అందడంతో నార్కోటిక్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.
ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల లో పూర్వ విద్యార్థుల సంఘం , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కా�
బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన వ్యుజిపిల్మ్ ఇండియా సంస్థ నిజామాబాద్లోని ఖలీల్ వాడి లో ఉన్న విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ లో అత్యాదునిక అమ్యులైట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మమ్మోగ్రఫ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రపంచ ప్రఖ్యాత క్లాత్ బ్రాండ్ అయినటువంటి స్నిచ్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వెంకటేశ్వర గ్రూ
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
రహదారి నిర్మాణంలో భద్రతాప్రమాణాలు మెరుగుపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కామారెడ్డి పీడీ సీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్ �
రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక