పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నార
అనుమానాస్పద స్థితిలో బాలింత మృతిచెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. అత్త, ఆడబిడ్డ కలిసి ఆమెను హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వారిపై మృతురాలి కుటుంబీకులు దాడికి యత్ని�
ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ �
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
నిజామాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో చనిపోయిన ఏవో �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు లచం అడగడంతో ఓ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన నిజాబాద్ జిల్లా మక్లూరు మండలంలోని గొట్టముక్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
సమాజానికి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొంతకాలంగా అవినీతి, అక్రమాలకు పాల్పడున్నారు. కొందరు పోలీసులు వక్రమార్గంలో వెళ్తూ పోలీసుశాఖను అప్రతిష్టపాలుచేస్తున్నారు.
ప్రజల ఆస్తులతో పాటు, వారికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వక్ర బుద్ధి బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బులు అవసరం ఉన్న వారి దగ్గరిక
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�