వాహేతర సంబంధమే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం బీజేపీ జిల్�
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
ఉమ్మడి జిల్లాలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన వీచిన గాలులకు జిల్లా కేంద్రాలతోపాటు పలు మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
Nizamabad | వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని
నిజామాబాద్లో (Nizamabad) గాలి వాన బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు నగరంలో చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు చెర�
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.