కల్తీ కల్లు, మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిర్వీర్యంగా మారుతుందని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సుబ్బ రామిరెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో సదరు శాఖ ఆధ్వర్యంలో కల్తీకల్లు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగ
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి 15 వరకు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి 11:40గంటల వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిప
పహాల్ గాం లో హిందువుల పైన జరిగిన ఉగ్రవాదా చర్య తరువాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్థాన్ పౌరులు భారతదేశంను విడిచి పోవాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని ఎమ్మెల�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
ఆమ్చూర్ రైతులు ఆగమాగం అవుతున్నారు. గిట్టుబాటుకాని ధరలను చూసి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఓవైపు కాలం కలిసిరాక రాలిన కాయలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. మిగిలిన మామిడి కాయలతో ఆమ్చూర్ను తయారు చే
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని ఓ గుట్టపై ఎలుగుబంటి సంచా రం కలకలం రేపింది. కళ్యా ణి గ్రామానికి చెందిన మియాజానీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని
బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులు వెను తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నెలల తరబడి కష్టపడి చదివి.. నిమిషాల తేడాతో పరీక్షా కేంద్రానికి చేరుకోగా అప్�
భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ అధ్యక్షుడిగా పసులేటి గోపి కిషన్ ను నియామకం చేస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు అందజేశారు. గోపి కిషన్ గతంలో శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేయగా గత ఎ�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మల్లప్ప ప
సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలంలోని అంజని చౌరస్తాలోని జాతీయ రహదారి 161 పై ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్ఐ మహేందర్ ఆదివారం అవగాహన కల్పి�
కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్�
సాగు సంక్షోభంలో చిక్కుకున్నది. దిక్కు తోచని స్థితిలో రైతాంగం దిగాలు చెందుతున్నది. బోర్లు ఎత్తిపోయి ఎండిన పంటలు.. బోర్లు వేసేందుకు చేసిన అప్పులు.. పెట్టుబడి రాక అన్నదాత గుండె చెరువైంది. ఇక, చేతికొచ్చిన పంట �
Jeevan Reddy | రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పంటలను కొంటారో? కొనరో? సూటిగా చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.