108 పైలట్ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో 108 సిబ్బందికి పలువురు నాయకులు శాలువాతో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బజరంగ్ హన్మండ్లు మాట్లాడుతూ మండలంలో అంబులెన్స్ సిబ్బంది అనుక్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అకాల వర్షానికి తడిసి ములకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ నిరసన �
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చోటు చేసుకుంది.
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �
సికింద్రాబాద్ లోని జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్-2025 రాష్ట్రస్థాయి స్వి మ్మింగ్ పోటీలలో నిజామాబ
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు.
గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలలో రోడ్లపై పడుకుని ఉన్న ఆవులను దొంగిలించే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వ�
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,