Nizamabad | వినాయక నగర్, జూన్ 10: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. ముఖం గుర్తుపట్టరాకుండా బండరాయితో కొట్టి దుండగులు చంపేశారు. పాంగ్ర బోర్గం బ్రిడ్జి పక్కన ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో మృతదేహాన్ని
నిజామాబాద్లో (Nizamabad) గాలి వాన బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులకు నగరంలో చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు చెర�
బోనస్, భరోసా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటకు రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మండలంలోని బస్టాండ్ వద్ద అన్నదాతలు నిరసన కార్యక్రమాన్ని చ
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్గార్పూర్ గ్రామంలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ బోనాల గంగమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు.
ప్రజాకవి, రచయిత, తెలంగాణ విముక్తికోసం నిజాంతో పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్
గత కొంత కాలంగా వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడి పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్న పాత నేరస్తుడి కోసం అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
రైతు ఇచ్చే ప్రతి దరఖాస్తునూ స్వీకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని పేర్కొన్నారు.
మండలంలోని చౌడమ్మ కొం డూర్ గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నర్సింహాస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత దంపతులు, కుటుంబ సభ్యు లు గురువారం ప్రత్యేక ప�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని శ్రీ భక్త మార్కండేయ స్వామి శివ పంచాయతన దేవత యంత్ర మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు �