Oath Ceremony | డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్లో కిడ్నీకి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కుడివైపు కిడ్నీ(మూత్రపిండం)కి పాక్షిక నిప్రెక్టమీ శస్త్ర చికిత్స చేసి సగం క�
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సవాయి మాన్సింగ్ స్టేడియం ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2025 నవంబర్ 25 నుండి నవంబర్28 వరకు జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టప�
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పడి పూజ శుక్రవారం వైభవంగా నిర్వహించారు. సాత్విక్ కన్నె స్వామి పడి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గణపతి, కుమారస్వామి అనంతరం అయ్యప్ప స్వామి పడి పూజను వై�
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన ఏలే మల్లికార్జున్ నియామకమయ్యారు. ఆయన డీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకా�
గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతీ ఒక్క ఓటరు సహకరించాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. క్రిటికల్(సమస్యాత్మక) గ్రామంగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఆకుల కొండూర
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో జరగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడ�
బీసీలకు కాంగ్రెస్ మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, ఏసీల తో పాటు విలువైన డాక్యుమెంట్లు కాలి
తెలంగాణ యూనివర్సిటీ వీసీ, రిజిస్టర్ తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పత్రికా ప్రకటన విడుదల
Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్లోని తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి.
కామారెడ్డి జిల్లా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన నిజాంసాగర్ మండలానికి చెందిన ఏలే మల్లికార్జున్ బుధవారం హైదరాబాదులో ఈ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.