సామాజికవేత్త ఎంఏ హకీం బీఆర్ఎస్ పార్టీలో చేరడం హర్షనీయమని పోతంగల్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాం నవీన్ అన్నారు. మండలానికి చెందిన సామాజిక సేవా కర్త ఏంఎ హకీం ఈ నెల 28న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మరిగెమ్మ ఆలయ తృతీయ వార్షిక వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు సోమవారం ఘనంగా నిర్వహించింది. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలోని ఉన్నత పరిషత్ పాఠశాల లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బీజేపీ మండల ఆధ్వర్యంలో పాఠశాల విద్�
నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్ నగర్కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరా గ్రామంలో తనక�
పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ఆదివారం హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటా�
రెంజల్ మండలంలోని కందకుర్తి గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత వారంలో తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు వాగులు. వంకలు పొంగిపోర్లడంతో దిగువున గల కందకుర్తి గోదావ�
ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరాంను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శనివారం పరామర్శించారు. మందకృష్ణ మాదిగ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. పోచీరాం ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్
నిజామాబాద్ (Nizamabad) జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులపై (Money Lenders) చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవారికి డబ్బులు ఇస్తూ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధ�