Election Commission : గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్కార్ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్దం చేయనుంది.
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ 13వ డివిజన్ ప్రజలు అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమిని పంచి ఇవ్వాలని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు పలువురు వినతి పత్రం అందజేశారు. సారంగాపూర్ లో 231 సర్వే నంబర్ 13వ డివిజన్లోని భూ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది.
MLA vemula prashanth reddy | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మం�
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ తృతీయ పుష్కర కుంబాభిషేకం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం గణపతి హోమం, శత చండి హోమం, అయ్యప్ప స్వామికి అభిషేకాలు, మహా పడిపూజ, నైవేద్యాలు తదితర పూజలు అంగరంగ వైభ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో 27 నుండి తృతీయ పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు గురువారం విల�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
యాసంగి పంటల సాగు ప్రారంభం అయ్యిం ది. గ్రామాల్లోని బోరుబావులు, చెరువుల కిం ద వరి నాట్లు వేస్తున్నారు. ఈ తరుణంలో రైతులకు యూరియా ఎంతో అవసరం ఉన్నది. ప్రభుత్వం అరకొరగా యూరియా సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు ఇబ్బం
కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. విధినిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పై తిరగబడి భౌతిక దాడులకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్ఎస్ఐ శ్రీన�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు మూడిన్లకు కన్నం వేశారు. స్థానిక వినాయక నగర్ ప్రాంతంలోని మూడు ఇళ్ల తాళాలు ధ్వంసం చేసిన దుండగులు బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును ద�
ఆల్ ఇండియా యూనివర్సిటీ ఆక్వాటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ - 2025-26 స్విమ్మింగ్ పోటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ (చెన్నై) తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ 18నుండి డిసెంబర్ 22 వరకు నిర్వహించారు.