కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా –2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు.
బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ శ్రీ రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ /పీజీ కళాశాలలో 2026-2027 డిగ్రీ, పీజీలో ప్రవేశాల కోసం మంగళవారం ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు.
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అంకాపూర్ రైతన్నలు యూరియా కోసం రోడ్డుపై మంగళవారం ధర్నా నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్ లో జాతీయ రహదారి 63 పై రైతులు రాస్తారోకో చేశారు.
ఆర్ అండ్బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జానకంపేట్ గ్రామంలోని సహకార సంఘం (సొసైటీ) గోదాంలను ఆమె మంగళవారం తనిఖ�
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తల్లిదండ్రులకు కామారెడ్డి కలెక్టర్ ఆసీస్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండల కేంద్రంలోని దళిత వాడలో మంగళవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ప
పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సీసీడీఎన్ఎస్ 2.0(క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం), ఈ-సాక్ష్య అమలుపై డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ పోలీస్ సీవీ ఆ�
పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని డీపీవో శ్రీనివాసరావు అన్నారు. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడ�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితుల సమస్యలపై నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు నిజామాబాద్ అదనపు డిసిపి(అడ్మిన్) శుభం ప్రకాష్ తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ రూరల్ పరిధిలో గల మోపాల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏ గంగాధర్ (హెచ్ సీ,1173) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.
అటవీ భూములను కబ్జాల నుండి రక్షించాలని కోరుతూ సిరికొండ మండలం రావట్ల గ్రామస్తులు కలెక్టరేట్కు సోమవారం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. నూతన కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహి�
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ గ్రామంలో సహకార సంఘం వద్ద యూరియా రైతులు రైతులు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్న రైతులకు సహకార సంఘం వద్ద సోమవారం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపా
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విశ్రాంత ఐఆర్ఎస్ జరుపుల గోవిందు, డాక్టర్ లీలా ఆధ్వర్యంలో పందిమడుగు ప్ర�