నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎక్సైజ్ కిందిస్థాయి సిబ్బంది ఆందోళనకు దిగారు. స్మగ్లర్లను పట్టుకునే టాస్క్ వల్ల కిందిస్థాయి సిబ్బంది ప్రాణాలపైకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Nizamabad | నిజామాబాద్లో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయింది. అయితే ఆ ముఠాను వెంబడించిన పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చ�
గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలలో కామారెడ్డి జిల్లా ముందు వరసలో నిలిచింది. ధాన్యం సేకరణ, వివరాల నమోదు, రైతులకు మద్దతు ధర కల్పించడంలో అధికారులు క్రియాశీలక పాత్ర వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పో�
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ గురువారం ప్రారంభమయ్యాయి. టోర్నీని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారికంగా ప్రారంభించారు.
పాతికేండ్లుగా అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రాష్ట్రంలోనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న అతి పెద్ద కంటి దవాఖానగా పేరుపొందిన బోధన్ పట్టణంలోని లయన్స్ కంటి దవాఖాన యాజమాన్యం బోధన్ డివిజన్ ప్రజలకు ఈ నెల
ఆర్య వైశ్యుల అరాధ్య దైవం శ్రీ వాసవీ కనకా పరమేశ్వరీ మాతా ఆత్మార్పణ దినం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నగరేశ్వర మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్ భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే �
బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, స్కర్ట్ సంయుక్తం గా నిర్వహించిన రెసిడెన్షియల్ విభాగంలో ఆదర్శ పాఠశాల విద్�
బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమ�
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకుడు లతీఫ్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని 17వవార్డులో బీఆర్ఎస్ నాయకుడు షేక్ లతీఫ్ ఆధ్వర్�
తాగునీటి సమస్య ఉంటే 1916 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని ఆర్డబ్య్లూఎస్ డీఈ మున్నీ నాయక్ అన్నారు. పోతంగల్ మండలంలోని గ్రామపంచాయతీలో సోమవారం ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులతో ఆర్డబ్ల్యూఎస్ అధికా
MLA Vemula Prashant Reddy | భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు బజార్ ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శనివారం పార్టీ
పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం రాత్రి అదుపులో తీసుకున్నట్లు కోటగిరి పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట�