తెలంగాణ రాష్ట్ర సాధన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తొలిదశ ఉద్యమ కాలంలో విస్మరించబడిన సాహిత్యం, మలిదశ ఉద్యమ కాలంలో వెల్లువలా వచ్చిన సాహిత్యాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందుబాటులో ఉంచే విధంగా సంకలనం తీసుకువస
ఎంబీఏ విద్య పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగం లభించకపోవడం, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బోధన్ పట్టణంలోని మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై ముడు నెలలు గడుస్తున్నా సమావేశం నిర్వహించడం లేదని బోధన్ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణల
కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో యూరియా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాస్తారోకో చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Current Shock | నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగడంలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
యూరియా యాప్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, తక్షణమే యూరియా యాప్ ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించా
Neet ug 2026 | నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష 8 కేంద్రాల్లో ప్రశాంతంగా మొదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమ నిబంధనలను అనుసరించి పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేశారు. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ క�
ఆత్మగౌరవంతో తలెత్తుకొని పంట పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదగడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని, కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని కోటగిరి, పొత
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నిజామాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. శనివారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్కు ఇందల్వాయి వద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ హృదయ విధారకమైన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ కసాయి భర్త తమకు పుట్టిన బాబును ఆ బాబు తనకు పుట్టలేదని మనసులో కసి పెంచుకున్న తండ్రి కన్నతల్లి చెంతన �
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా ఆలయాల్లో ఈనెల 17న అర్ధరాత్రి ఆలయంలో రెండు హుండీలను చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్ర�