రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
చందూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో రైతన్నలు తమ వ్యవసాయ క్షేత్రాలు హుషారుగా నారుమడులను తయారుచేసి జోరుగా వరి నాట్లు వేశారు.
బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్షణం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ మాజీ కన్వీనర్ దాదాన్
నేత్రదానం చేసి కుటుంబంలో మానవత్వం చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని చైతన్ నగర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రమారాణి అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముండే ఎం జగదీష్ (60) అనే వ్యక్తి గత రెండు �
భర్త తాగొచ్చి ఇంట్లో గొడవ పడుతున్నాడని అసహనానికి లోనైన ఇల్లాలు అతడ్ని అంతమొందించింది. కొడుకు, కోడలితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో పాటు మరో య
వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండడానికి ఏడాదిక్రితం సీపీ పలు ప్రాంతాల్లో ‘వన్ వే’ ఏర్పాటు చేయించారు.
ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తను దారుణంగా హతమార్చింది. గల్ఫ్ నుంచి వచ్చిన మూడ్రోజులకే బంగ్లా పైనుంచి తోసేసింది. గాయాలతో బయటపడి దవాఖానలో చేరిన భర్తను కిరాతకంగా అంతమొందించింది. స్లైన్లో టాయిలెట్ �
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పోచారం గ్రామంలో నూతన రేషన్ బియ్యం దుకాణాన్ని సోమవారం తహసీల్దార్ రాజశేఖర్ (MRO), ఎంపీడీవో అభినవ్ చందర్ కలిసి ప్రారంభించారు.
బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వాసుపత
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి. అయితే కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలకు అడ్డుగా వస్తున్నాయని కా�