భీంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వీడీసీ అధ్యక్షుడు నీలం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షవ్వ అశోక్, కర్నె నరేష్ భారత రాష్ట్ర సమితి (BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే �
బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, స్కర్ట్ సంయుక్తం గా నిర్వహించిన రెసిడెన్షియల్ విభాగంలో ఆదర్శ పాఠశాల విద్�
బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా నిలిపివేసి ప్రజలను శిక్షిస్తోందని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమ�
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకుడు లతీఫ్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని 17వవార్డులో బీఆర్ఎస్ నాయకుడు షేక్ లతీఫ్ ఆధ్వర్�
తాగునీటి సమస్య ఉంటే 1916 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని ఆర్డబ్య్లూఎస్ డీఈ మున్నీ నాయక్ అన్నారు. పోతంగల్ మండలంలోని గ్రామపంచాయతీలో సోమవారం ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులతో ఆర్డబ్ల్యూఎస్ అధికా
MLA Vemula Prashant Reddy | భీంగల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీంగల్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు బజార్ ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శనివారం పార్టీ
పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం రాత్రి అదుపులో తీసుకున్నట్లు కోటగిరి పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ గ్రామ శివారులో రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట�
Vikas Mahatho | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పిప్పరి, అంకాపూర్ శివారులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపవద్దని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్కిల్ సీఐ కృష్ణ అన్నారు.
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నిమిత్తం వార్డుల వారీగా తుది ఓటరు జాబితా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో తుది జాబిత�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు బంగారు షాపులలో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా కు చెందిన సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య వెల్లడించారు. కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ హా�
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన