ఏటీఎం సెంటర్లకు వెళ్లిన ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని ఏటీఎం కార్డులు మార్చి వారి ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవో) పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్�
బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం అందజేశారు.
రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవసాయాన్ని కుంటుపరిచేలా ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా మొబైల్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగర నడిబొడ్డున ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఏజెన్సీలో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి కథనం ప్రకారం.. నగరంలోని తిలక్ గార్డెన్ చౌరస్తా, పోలీస్ కమిషన
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త షేక్ కబీర్ను గంప శశాంక్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా కబీర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి
రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుడు దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో సోమవా
బాన్సువాడ డివిజన్ లో సమస్యల పై వచ్చే ప్రతీఒక్కరి సమస్యలను సత్వరంగా పరిష్కరించేలా కృషిచేస్తామని ఆర్డీవో ఎం రవీందర్ రెడ్డి సూచించారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక�
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ బ్లడ్ బ్యాంక్ లో ఆదివారం రోజు స్వచ్ఛంద రక్తదానం శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సహక�
నిజామాబాద్ పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎహెచ్వో శ్రీనివాస్, నిజాంబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి నగర శివారులోని
ఓడినా.. గెలిచినా.. ప్రజల వెంటే బీఆర్ఎస్ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భీమ్గల్ మండలానికి మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం పరిశీలించారు.