నిజామాబాద్ నగరంలోని గంజ్ ప్రాంతంలో రైల్వేగేటును ఓ లారీ ఢీకొట్టగా, రైల్వే గేటు ఓ సైడ్ విరిగి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు భయాందోళనకు
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ హరిత దళం (ఎన్�
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పిట్లం మండలంలో BLOలు ఇంటింటికీ వెళ్లి SIR దరఖాస్తు ఫారాలను పంపిణీ చేస్తున్నారు.
ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపగల్ మండల BRS నాయకులు, కార్యకర్తలతో మండల కేంద్రంలో శుక్రవారం SIR సమావేశం నిర్వహించ�
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే భరోసా ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఆయన శుక్రవారం పరామర్శించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం దాడులు నిర్వహించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్
రెంజల్ కస్తూర్బా పాఠశాల ఆవరణ పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా మారిందని, ఒకవేళ విద్యార్థినులు దురదృష్టవశాత్తు పాములు, విష కీటకాల బారిన పడితే ఎవరు బాధ్యులని విద్యాలయంల ప్రత్యేకాధికారిపై కలెక్టర్ ఇలా త్రి�
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని మండలంలోని బూరుగుపల్లి గ్రామాన్ని గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి, మంజూరైన ఇ
నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్లోని ఆయన స్వగృ
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జూన్ 8న కందూరి చిన్న మల్లయ్య అనే వ్యక్తి అదృశ్యం కాగా ఆయన మృతదేహం రామారెడ్డి గ్రామ శివారులో మంగళవారం లభ్యమైంది.
కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు, గతంలో పాసు బుక్కు వచ్చి రైతు భరోసాకు దరఖాస్తులు చేసుకోని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ రైతులకు సూచించారు.