కొత్త పింఛన్ల కోసం పోతంగల్ మండలంలో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో చందర్ కోరారు. ఈ మేరకు ఎంపీడీవో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎం బాలయ్య అన్నారు. రావట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరసన చేపట్టారు.
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల
ఎక్సైజ్ శాఖ తీవ్ర అవినీతి ఆరోపణలతో అపకీర్తిని మూట గట్టుకుంటోంది. వరుస ఘటనలతో అల్లకల్లోలం అవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు, అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ సిబ్బం�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని దామరచెరువు తూము షట్టర్ సమస్యను ఇరిగేషన్ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు బుధవారం దామరచెరువు దుస్థితిపై ఆందోళన చేపట్టి నిరసన చేపడుతుండడంత
నాటిన ప్రతీ మొక్కను సరంక్షించాలని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆమె అధికారులు, కౌన్సిలర్లతో కలిసి గురువారం వివిధ రకాల మొక్కలు నాటారు.
బోధన్ పట్టణంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘం భవనంలో ఆయన చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు చిరస్మరణీయమని పిట్లం తహసీల్దార్ మహేందర్ అన్నారు. పిట్లం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహి�
కామారెడ్డిలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగుపారుతోంది. జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో నీరు పలు ఇం�
ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రజలకు సేవలందించిన ఆరో టౌన్ పోలీసు సిబ్బందిని సీపీ మంగళవ�
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అనంతరం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్�
పిట్లం మండల వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 127 మి.మీ నుంచి 141.1 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో పిట్లం మండలంలోని కాకి వా�
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలాల్లో నాటిన వరి నాటు పూర్తిగా కొట్టుకుప
తెలంగాణ ఆర్టీసీలో పలువురు డిప్యూటీ సీఏవోలు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మేనేజర్లను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ పర్సనల్ మేనేజర్ ఆర�