నల్లగొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోటగిరి శ్రీ వేద హై స్కూల్ కరస్పాండెంట్ తేళ�
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ కామారెడ్డ
ఉప సర్పంచ్ల చెక్ పవర్ జోలికొస్తే ఊరుకునేది లేదని ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ హెచ్చరించారు. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవ
నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గుపన్ పల్లి కమాన్ ఎదురుగా లోగ్రామీణ మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నగర కార్పొరేటర
యూరియా యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని షాటాపూర్ గేటు వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై మండల బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నవీపేట, కోటగిరి మండల కేంద్రాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వ
Disciplinary Action | కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పిట్లం మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద శ్రీ రేణుకా మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానిక
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రో�
Vemula Prashanth reddy | కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదు..? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్ర
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను నీరు గార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు తెల్ల రవికుమార్, మోరే కిషన్ ధ్వజమెత్తారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాత�
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, దానిని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపి ణీ కార్యక్రమం నిజామాబాద్లో శనివా రం ప్రారంభమైంది. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు స�