ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.
బోధన్ పట్టణంలోని పసుపువాగు శివారులోని సర్వే నంబర్ 594 లోని సుమారు 50 నుంచి 60 ఈత చెట్లను శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి, కాల్చి ధ్వంసం చేశారు.
BRS | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు గురువారం తెల్లవారుజాము నుండి రెక్కి నిర్వహించారు. ముఖాలకు ముసుగులు ధరించి, తలపై టోపీలు పెట్టుకుని, నగరంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ తమ టార్గెట్ కోసం అన్వేషిం�
జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకు�
సిరికొండ మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అధికారి శేఖర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వహణపై రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్
రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడంతో ఆరోగ్యకరమైన పంటల దిగుబడితోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రుర్ శాస్త్రవేత్తలు కృష్ణ చైతన్య, మంజు భార్గవి అన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. గడిచిన 28 నెలలుగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేతిలో డబ్బులు ఉండి వివిధ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టిన వారంతా బేల చూపులు చూస్తున్
పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు, టెన్త్ ఫలితాల్లో ఉభయ జిల్లాలు ఈసారి కూడా నిరాశ పరిచాయి.
కూతురు పెండ్లి కోసం మేకల విక్రయాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. నందిగామకు చెందిన గ�