నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు ఉన్న దేవీ రోడ్డు ప్రాంతంలో దుకాణాలు మూతపడ్డాయి. వన్వేతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ వ్యాపారస్తులు షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశ�
హర్ష టయోటా గ్రామీణ మహోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనీ కంటేశ్వర్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కస్టమర్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్�
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని ప
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులు (Students Missing) కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్లాలని చిట్టీల్లో రాసి, లక్కీ డ్రా తీసిన బాలికలు.. అందు�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం నుండి ముగ్గురు విద్యార్థినిలు వెళ్లిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని కోట గల్లి ఎస్సీ హాస్టల్లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన రెండో టౌన్ ఎస్ఐ మ�
పొతంగల్ మండల కేంద్రంలో పాథోలాజికల్ ల్యాబ్ ను బీఆర్ఎస్ నాయకుడు ఎంపీటీసీల ప్లోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాస్ రావు స్థానిక నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. రుద్రూర్ మండలానికి చెందిన బీఆర్ఎ�
Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డ్ పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని, వారి ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సార్వజని ఉత్సహ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర కోటగిరి శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు అమ్మ వ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతి