కామారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్రమంత్ర�
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గురువారం నిర్వహించే మొదటి విడత ఎన్నికలకు పంచాయతీలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మండల కేంద్రానికి పోలింగ్ సిబ్బంది బుధవారం చేరుకున్నారు. వారికి అవసరమ�
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గల సర్వే నంబర్-6లో గత 20ఏళ్లగా రేకుల షెడ్డు వేసుకొని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన నివాసపు గుడిసెలు షెడ్లను కూల్చి వేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పాలయ్య�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నగరంలోని రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇద్దరు మహిళల మెడలోంచి చైన్ స్నాచర్లు బంగారు గొలుసులు తెంచుకుని పరారైన ఘటనలు స్థాన
Vijay Diwas | తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’, నేను చస్తే శవయాత్ర, తెలంగాణ వస్తే జైత్రయాత్ర అన్న నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే వారినే గెలిపించాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య
28వ స్పీడో ఇన్విటేషనల్ షార్ట్ కోర్సు మీట్ స్విమ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. డిసెంబర్ 6,7 తేదీలలో దుబాయ్లో నిర్వహించిన పోటీలలో వివిధ దేశాల స్విమ్మింగ్ అకాడమ�
చిరు వ్యాపారులకి నష్టం చేసే రితీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని, వారిని ఆగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవ�
రాష్ట్రంలో రోజురోజుకు చలి (Cold Wave) పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్టంగా కుమ్రం భీం జిల్లా గిన్నెదరిలో 6.6 డిగ్రీలు నమోదయింది. ఆదిలాబాద్లో జిల్లా �
టాటా హెల్త్ ఇన్సూరెన్స్, శ్రీ విశ్వమాత్రే సొల్యూషన్స్ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్, శిక్షణా కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. �
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని టీఎంఆర్పీఎస్ మల్లని శివ పేర్కొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శివ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టీఎంఆర్పీఎస్, టీఎంఎస్ఎ�
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అంబేద్కర్ విగ్రహానికి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భ
తల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తే వాల్ పోస్టర్లలో తన కుమారుడు తానే సర్పంచ్ అభ్యర్థిగా పోస్టర్లలో ఫొటో వేయించి వింత ప్రచారం చేశాడు. ఈ ఘటన మండలంలోని హంగర్గ ఫారం లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధ