మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల�
నగరపాలక, పురపాలక సంఘాలకు నేడే పోలింగ్ జరుగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్భందీ ఏర్పాట్లు చేసింది.
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎత్తోండ క్యాంపు సర్పంచి గైనీ వీర మణి అన్నారు. కోటగిరి మండలం ఏత్తొండ క్యాంప్ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సోమవారం యూనిపాంలు పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని వచ్చి రెండేళ్లలో కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ �
సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నేతలను బోధన్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కార్మికుల 10 సంవత్సరాల బకాయి వేతనా�
ఆర్మూర్ పట్టణంలోని బీఆర్ఎస్ 28 వార్డులో నజియా అజీమ్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన నస్రిన్ సుల్తానా ఇంతియాజ్ అలీని భారీ మెజారిట�
Killer Father | ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మానవీయ విలువలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. స్వలాభం కోసం వివాహ బంధాలను, పేగు బంధాలను కూడా తృణప్రాయంగా వదిలేస్తున్నారు. న�
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కల�
పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్
వాట్సాప్ వారధిగా నిరుపేదలకు సేవ చేస్తూ పోతంగల్ మండలానికి చెందిన సామాజిక సేవాకర్త డాక్టర్ సీతలే రమేష్ బాధితులకు సేవలందిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన పాగల నవీన్ దంపతులకు నెల క్రితం బాబు జన్మించాడు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం మండిపడ్డారు. పోతంగల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచు�
Municipal Elections | మున్సిపల్ ఎన్నికలేమో కానీ బల్దియాకు కాసుల వర్షం కురుస్తున్నది. పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపాలిటీ నుంచి ‘నో డ్యూస్' సర్టిఫికెట్ నామినేషన్ పత్రాలతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.