నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రపంచ ప్రఖ్యాత క్లాత్ బ్రాండ్ అయినటువంటి స్నిచ్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం వెంకటేశ్వర గ్రూ
బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం
రహదారి నిర్మాణంలో భద్రతాప్రమాణాలు మెరుగుపరచాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కామారెడ్డి పీడీ సీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్ �
రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక
నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెల్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద సృష్టించిన విలయ తాండవానికి భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. బీటీ రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. ప్రస్తుతం నడక కూడా నరకప్రాయంగా �
బదిలీపై వెళుతున్న బ్యాంక్ మేనేజర్ కు ఖాతాదారులు సన్మానించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఆర్మూర్ కి బదిలీ అయ్�
జామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం రెండో రోజు సైతం కొనసాగింది. శనివారం ప్రారంభమైన వివిధ గణేష్ ప్రతిమల నిమజ్జన యాత్ర భక్తుల భజనలు, నృత్యాలతో ఆదివారం నిజామ�
Nizamabad Ganesh Immersion | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
రెంజల్ మండలంలోని రెంజల్, తాడుబిలోలి, ఇతర గ్రామాల్లో శనివారం గణేష్ నిమజ్జనం శోభా యాత్ర భక్తి పాటలు పడుతూ యువకుల నృత్యాల మధ్య ముందుకు సాగింది. రెంజల్ లో టీఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్ గణనాథుడ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం దశాబ్ధ కాలాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సైతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర రతాన్న
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన కథనం ప్ర
Nizamabad | నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఉద్యమించాలని నిజామాబాద్ అభివృద్ధి ఫోరం పిలుపునిచ్చింది.