రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంత�
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీం�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొ�
జాతీయ రహదారిపై నిర్దిష్ట అవధిలో ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ను బాధ్యుడిని చేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చ
Road Accident | జోధ్పూర్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెల్ ఢీకొట్టింది. మృతులం�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.
Road accident | రోడ్డు ప్రమాదం (Road accident) లో మహిళ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ.. వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మారుపెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గోపాల్పూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా కురవి �
Road Accident | ఏపీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడులో చీరాల వైపు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గోపాలపురం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పెండ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని బోర్వెల్స్ లారీ ఢీకొట్ట
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి బ్రెయిన్డెడ్కు గురికాగా.. అవయవాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం... సంగారె