Road Accident | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జబల్పూర్ (Jabalpur)లో జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వ�
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
Road accident | మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర (Maharastra) లోని సోలాపూర్-పుణె (Solapur-Pune) జాత
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్
Tragedy | తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు.. శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ దారుణం జరిగింది.
ACP Srinivas | మానవ తప్పిదాలు, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 'అలైవ్ అరైవ్ ' అనే కార్యక్ర
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన