పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం సుద్దాల వద్ద రైండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Road Accident | గుజరాత్ (Gujarat)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ టక్కును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీ కొట్టింది.
Road accident | తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలినడకను విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తుల పైకి కారు దూసుకెళ్లింది.
కూలిపనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. గమ్యస్థానం చేరకుండానే ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులు అనంతలోకాలకు వెళ్లారు. ఆగిఉన్న డీసీఎంను ఆటో ఢీకొని రోడ్డు ప్రమాదంలో ఒకే గ�
Rajvir Jawanda | ప్రముఖ పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వెంటనే ఆయనను మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమా�
Road Accident | హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. మహీంద్రా థార్ (Thar) కారు అదుపుతప్పి గురుగ్రామ్ (Gurugram)లోని జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది.
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. గురువారం తెల్లవారుజామున సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఢీకొట్టింది.
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యాయి. బాలానగర్ ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండ లం వెల్టూరుకు
ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్క�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
Road accident | కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్ప�