మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత పులి దుర్మరణం చెందింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం గంగాపూర్ రాజేశ్వర్ స్వామి దేవాలయ సమీపంలో రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచే
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మ�
Accident | పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
US Road Accident | అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ వాణీనగర్కు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
అమెరికాలోని నెవాడా వెల్స్ పట్టణ నార్త్ హైవే-93లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాబాద్ వాణీనగర్కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ
కారు బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ సీఐ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూరుకు చెందిన తొమ్మిది మంది మంగళవారం తెల్లవారుజాము�
Bachupally | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగు�
Accident | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు, డీసీఎం వాహనాల క్యాబిన్
Tragedy | కర్ణాటకలోని మైసూరులో తీవ్ర విషాదం నెలకొంది. అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్పై నుంచి కిందపడటంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దమ్మాయిగూడలో వేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోపియాన్ అనే ఏడో తరగతి విద్యార్థి తీవ్�
కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రస్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు.