Road Accident | అడ్డాకుల జాతీయ రహదారి స్నేహ చికెన్ పరిశ్రమ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడితో �
Road Accident | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మైనర్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలంతా కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటన చోటు �
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది.
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్పూర్-బసంత్పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోర రాజు (38)మామిడి కనకయ్య (55) ఇరువురు కలిసి కరీంనగర్ నుండి రేకొండకు కనకయ్య వాళ్ళ చిన్నాన్న ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై తిరిగి శుక్రవారం రాత్రి కరీంనగర్ క
Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
చౌటుప్పల్ మండలం ఖైతాపురం పరిధిలోని హైవేపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�