Road Accident | తాండూర్ మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన ఫీట్ల మారుతి, మృతురాలు పోగుల నానక్క తాండూర్ మండలం రేచిని గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇంటి నుంచి మోటార్ వాహనంపై బయలుద�
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది.
రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.
Accident | నగరంలోని ఉప్పల్ - సికింద్రాబాద్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఓ సెప్టిక్ ట్యాంకర్.. ఉప్పల్ రహదారి మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు బోల్తా పడింది. దీంతో యువతి మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు.
యూరియా రైతుల ప్రాణాలు తీసింది. పంటలు ఎండిపో తున్నాయని వెళ్లిన వారికి జీవితమే లేకుం డా చేసింది. ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో ఆదివారం పొద్దున్నే యూరియా కోసం బయలుదేరిన ఇద్దరు రైతులను రోడ్డు ప్రమ�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్పేట డివిజన్కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ �
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�