హైదరాబాద్లోని లంగర్హౌస్ (Langar House) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటలకు లంగర్హౌస్ దర్గా సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్ట
Road accident | అంబులెన్స్ (Ambulance) అదుపుతప్పి లోయలోపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పంజాబ్ (Punjab) రాష్ట్రం హోషియార్పూర్ (Hoshiarpur) జిల్లాలోని చింట్పుర్ని (Chintpurni) రోడ్డుపైగల మంగువాల్ బ్యారియర్ దగ
పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధ�
లండన్లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు
రాంగ్రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి శంషాబాద్లోని తొండుపల్లి వద్ద జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Road Accident | యునైటెడ్ కింగ్డమ్ (UK)లోని ఎసెక్స్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచాల మండలం ఆరుట్లకు చెందిన చీమర్ల వంశీ(20) తన స్నేహితుడు బడే ప్రవీణ్తో �
Leopard: రోడ్డు ప్రమాదంలో ఆడ చిరుత పులి మృతిచెందింది. దాని వయసు రెండున్నర ఏళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న ఆరావలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన ఉండాడ�
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా ఘటల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 2.15 గంటల సమయంలో 34వ జాతీయ రహదారిపై బులంద్షహర్, అలీగఢ్ సరిహద్దుల్లోని ఘటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కం
Road Accident | బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పాట్నాలో టెంపో (tempo) వాహనాన్ని ట్రక్కు (truck) బలంగా ఢీ కొట్టింది.