ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టిన సంఘటన మండల కేంద్రంలోకి అద్దంకి హైవేపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
సంగారెడ్డి జిల్లా మానూరు పోలీస్ స్టేషన్ ముందు తీవ్ర విషాదం నెలకొంది. ఏఎస్సై గోవింద్ నాయక్పైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూ
ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధనావత్ అమృ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ అన్నారు. దామరచర్ల మండలం కేజేఆ�
Road Accident | ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా.. మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం ట�
Road Accident | వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది.
Road Accident | వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి
ఓ ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపించి మరో టూవీలర్ను ఢీకొట్టగా, ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెం దడతోపాటు, మరో యువకుడికి గాయాలై చికిత్స పొందుతున్న ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పర
Road Accident | బస్సు, లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంబులెన్స్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జాతీయ రహదారి-44పై రామేశ్వర్పల్లి బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది.
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలం సర్వారం శివారులో శనివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం చేన్నారిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ మాత�