Road Accident | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఆరుగురు అక్కిడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ఉన్నవ్ జిల్లా (Unnav district) లో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస
అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
కరకగూడెం, మే23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో వీరాపురం గ్రామానికి చెందిన పోలెబోయిన రాంబాబు(40) మరణించాడు.
Road accident | కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratig
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందార
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
Road accident | ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) జాతీయ రహదారిపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. హదర్లా అసున్ ధనివారి ప్రాంతంలో యాత్రికుల (Tourists) తో వెళ్తున్న ఓ ట్రక్కు (Truck).. పశువుల లోడుతో వెళ్తున్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింద�