ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా కూలీలు మృతిచెందారు. కీసర సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం .. ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) వీరు ముగ్గురు ఔటర్ రింగ్ రోడ్డుపై �
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పల్నాడు జిల్లా పుడుగురాళ్లకు (Piduguralla) చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన�
హిమాచల్ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోరు రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. దీంతో ఒకే కుటుంబానికి ఆరుగురు మృతిచెందారు. రాజేష్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తున్నారు
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని రంగశివిని గ్రామనికి చెందిన పవార్ సచిన్ (32) గురువారం సాయంత్రం పార్డి బి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
Road Accident | అడ్డాకుల జాతీయ రహదారి స్నేహ చికెన్ పరిశ్రమ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
కోటి ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని అఖిల ధర్మపురి మండలానికి చెందిన రాజు అనే యువకుడితో �
Road Accident | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మైనర్ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలంతా కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో దుర్ఘటన చోటు �
సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం రాజీవ్ రహదారిపై లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Bhuvanagiri) పట్టణంలో లారీ బీభత్సవ సృష్టించింది. పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి దుకాణాల మీదికి దూసుకెళ్లింది.
జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. లఖన్పూర్-బసంత్పూర్ మార్గంలో అదుపుతప్పిన కారు లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోర రాజు (38)మామిడి కనకయ్య (55) ఇరువురు కలిసి కరీంనగర్ నుండి రేకొండకు కనకయ్య వాళ్ళ చిన్నాన్న ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై తిరిగి శుక్రవారం రాత్రి కరీంనగర్ క