భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,
Road Accident | ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచార�
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.
Road Accident | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ రాంపూర్ చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నేత సిడం శంకర్ (38),కుమారుడు సాగర్(12) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Road accident | ఓ స్కార్పియో (Scarpio) వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి లేన్లోకి వెళ్లింది. ఆ లేన్ ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగ
రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. తంగళ్లపల్లికి చెందిన ఎండీ భాషామియా (56)ను ఈ నెల 2న రాత్రి 10 గంటల సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహన
విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన హౌస్ కీపింగ్ సిబ్బంది రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్ర గాయాల పాలయ్యారు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో
శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున�
నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్పై మరికల్కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్లోని తీలేరు స్టేజి వద్ద నా
పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్కు చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతో పాటు తమ పిల్లలకు
మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు