Road Accident | నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు.
Road Accident | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యు లు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అంబర్పేట్కు చెందిన చీరాల సంకీర్త్(21) గత నెల 25న నాగోల్ వద్ద బైక్మీద వెళ్తుండగా ప�
స్కూల్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనగా ప్రభుత్వ డాక్టర్ మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో గైనకాలజిస్ట్గా విజయ్కుమార్�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయలైన ఘటన గురువారం ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకగూడెం మండలంలోని తుమ్మలగూడెం గ్రామానికి చెందిన తోలెం రాంబాబు(32) �
పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొ
లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. దేవరకద్ర ఎస్సై నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలి�
మహారాష్ట్రలోని తుల్జాభవానీమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస�
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయా�
Road Accident | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై ఓ లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు మృత్యువాత పడటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా మార్చురీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న జయరాం (27) అనే వ్యక�