హైదరాబాద్ శివారులో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి సమీపంలోని మురహరిపల్లి వద్ద కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తు్న్న ఓ కారు డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట
Hyderabad | హైదరాబాద్లోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. జీహెచ్ఎంసీ చెత్త ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు ఆటో డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట�
రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన అడవిదేవులపల్లి మండల పరిధిలోని ముదిమాణిక్యం వెళ్లే రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ శేఖర్ వివరాలు వెల్లడించారు. ముదిమణిక్యం గ్రామానికి చెందిన పగ�
ట్యాంకర్ బైక్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సిరికొండ మండల కేంద్రంలోని హుస్సేన్ నగర్ వెళ్లే దారిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో నార్కట్పల్లి-అద్దంకి హైవేపై మంగళవారం జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాడపల్లి గాంధీనగర్కు చెందిన బత్త�
Dubai | దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.
Karimnagar | తిమ్మాపూర్, జూన్8: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ శివారులో రాజీవ్ రహదారిపై ఆటోను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఐదుగురు
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో మెదక్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెందిన సంగ
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. రామాయంపేట పోలీసుల వివరాల ప్రకారం.. కోమటిపల్లికి చెంది�