Khammam | ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
చౌటుప్పల్ మండలం ఖైతాపురం పరిధిలోని హైవేపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన తూరపాటి రాజు(30) మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రీ కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. శనివారం ఉదయం తండ్రీకూతురు మశ్చేందర్, మైత్రి బైక్పై వెళ్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�
అల్వాల్ జూలై 25 (నమస్తే తెలంగాణ) : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు (Venu) అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన బైక�
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంభీపూర్లో (Shambipur) కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఎగిరి పక్కనే ఉన్న ఇంట�
Farooq Hussain | బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి సోదరుడు సత్తిరెడ్డి బుధవారం చేగుంట సమీపంలో లారీ ఢీకొని మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ గురువారం రాయపోల్ గ్రామానికి చేరుకొన�
కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు ట�
Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి.
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.