Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూడూరు మండలం రాకంచర్ల దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితుడిని కలిసేందుకు వస్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో శనివారం జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. పెద్దపల్లి
ఇటీవలే సొంతిల్లు కట్టుకున్నారు.. గృహప్రవేశం కూడా చేశారు.. తొమ్మిది రోజుల క్రితమే అందులోకి షిఫ్ట్ అయ్యారు.. అంతలోనే అనుకోని రీతిలో ఆ దంపతులు మృత్యు ఒడికి చేరారు.
ఇటుక లారీ ఆటోను ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికిక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీ పరిధిలోని వస్రాం తండా వద్ద మ�
ఇందల్వాయి మండలంలోని గన్నారం సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగ�
కట్టంగూర్, మార్చి 12 : కన్న కూతుళ్లును చూసి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ప్రమాదానికి గురై మృతి చెందాడు. గురువారం జరిగిన ప్రమాదంలో అక్కెనపల్లి యాదయ్య (59) ప్రాణాలు విడిచాడు.
Road accident | అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైంది. విరిగిపోయిన స్కూల్ బస్సు (School Bus) ఫ్లోర్లో నుంచి రోడ్డుపై జారిపడి బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక కింద పడగానే బస్సు వెన�
MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండ�
మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులను కబళించిన సంఘటన మండలంలోని వడపర్తి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల
Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.