మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) మండల పరిధిలో రాత్రివేళల్లో లారీల డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరిగే ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్లపై ప్రమాదాలు పునరావృతమవుతుండటం�
Road Accident | అమెరికాలో మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా కుటుంబసభ్యులు గాయపడ్డారు.
Accident | మహారాష్ట్ర నందూర్బార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాంద్సైలి ఘాట్ వద్ద భక్తులతో వెళ్తున్న పికప్ ట్రక్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ఇందులో ఎనిమిద
Accident | ఎదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని కేతావత్ శర్మన్ నాయక్ (55)మృతి చెందారు. సంఘటన చిలిపిచెడ్ మండలం సోమక్కపేట్ శిలంపల్లి రోడ్ మార్గంలో జరిగింది.
Hyderabad | హైదరాబాద్ నగరంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపిడో బైక్ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది.
Road Accident | అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు, బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్ను అనుసరించిన వారు ప్రయాణించిన కారు లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితోపాటు మ
కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
Bodies Left On Stretchers | ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై వదిలేశారు. మరునాడు అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుళ్లుతున్న తమ వారి మృతదేహాల�
మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి, సోమగూడెం రహదారి మద్యలోని మధుర జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.
రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో 44వ నెంబరు జాతీయ రహదారి ప్రభ�
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.