Road accident | ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు.
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
Road Accident | సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మడకశిర మండలం ఆగ్రంపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బోలెరో వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు
కమాన్పూర్ మండలం జూలపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జూలపల్లి గ్రామానికి చెందిన నీర్ల నరసమ్మ(48)
Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారు జామున రెండు వాహనాల ఢీ కొన్నాయి.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడటంతో ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జగిత్యాల జిల్లాలో(Jagtial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు(Couple die) మృతి చెందారు.
Road accident | ఏపీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ద్విచక్రవాహనంపై ఉన్న యువకులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నవాబ్పేట మండలం కాకర్లపహాడ్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్