రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
ఔటర్రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్నగర్లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు �
సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అన్న బొల్లి రాజు - భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, కూతురు తేజశ్రీ ఉన్నారు. వీరు సర్దార్నగర్లో నివాసముంటున్�
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�
Horrific Accident | శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Road Accident | నేపాల్ (Nepal) దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు (Private Jeep) అదుపుతప్పి 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయ
Madhya Pradesh | మధ్యప్రదేశ్(Madhya Pradesh )రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం( Road accident) చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు.
Karimnagar | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident) చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.