మరో మూడు గంటలు ప్రయాణిస్తే శ్రీశైల మల్లన్న సన్నిధి చేరుకుంటామనేలోపే మృత్యు దేవత కల్వర్టు రూపంలో కబళించింది. మరణంలో కూడా విడిపోని భార్యాభర్తలతో పాటు మరోప్రాణం గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కర�
Nagarkurnool | నాగర్కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో వ్యాన్ అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురు దుర్మరణం చెందారు. మృతుల్లో ఇ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామానికి చెందిన సాతూరి సందీప్(32) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు పెద్దపల్లిలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
AP News | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపురం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్
Kakinada Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి హైవేపై రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి రెండు లారీల ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహమవ్వ�
అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్�
Karimnagar | తిమ్మాపూర్, జనవరి27: ఒక్క ఐదు నిమిషాలు అయితే.. ఆ కుటుంబం గమ్యస్థానానికి చేరుకునేది. బంధువులతో సరదాగా గడిపేది. కానీ వారిపై విధి చిన్నచూపు చూసింది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తే అతడి మెడలో ఉన్న బంగారం గొలుసును కొట్టేశారు. వివారాల్లోకి వెళితే.. ఇటీవల సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్