రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అబ్దు
Accident | మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ మండలం ఇందారం సమీపంలో ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు.
Road Accident : ఆధ్రప్రదేశ్లో కడప జిల్లా సీకెదిన్నే మండలం గువ్వలచెరువు ఘాట్రోడ్డులో ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు లారీని ఢీకొట్టింది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై (PV Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పిల్లనర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువు గాయపడ్డారు.
Road Accident | రాజస్థాన్ బూందీ జిల్లాలోని 52వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంకర లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఒక�
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) ఇన్నోవా కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా దృశ్య గోచరత లేక మంగళవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్వే (PV Expressway) పై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 112 వద్ద వరుసగా మూడు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని చనిపోయింది. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హయత్నగర్ మండలం, వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న యంసాని పాండు కుమా�
Road accident | స్కూల్ బస్సు (School bus) అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు (Students) దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో (Hayathnagar) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) వైద్య విద్యార్థిని (Medical Student) మృతిచెందారు. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. యంసాయని ఐశ్వర్య మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎం�
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శు క్రవారం తెల్లవారుజామున మా రేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమా