కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు ట�
Road Accident | రాజస్థాన్లో (Rajasthan) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బికనీర్ (Bikaner) జిల్లాలోని సిఖ్వాల్ ప్రాంతంలో రెండు కార్లు ఢీ కొన్నాయి.
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.
రాష్ట్రం వదిలి బతుకుదెరువు కోసం కట్టుకున్న భార్య, పిల్లలతో కలిసి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చారు. ప్రతిరోజూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనులు ముగ�
రంగారెడ్డి జిల్లా పరిధి ఆదిబట్ల వద్ద ఔటర్రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నంబర్-12 వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరు దవాఖానలో చికిత్స పొ
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదిభట్ల వద్ద ఓఆర్ఆర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొ
Road Accident |మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కారు-మోటార్ సైకిల్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
Marikal | మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని వెనుక నుండి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా,
Road Accident | ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచార�
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. దీంతో 9 మంది కూలీలు మృతిచెందారు.