శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున�
నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతిచెందాడు. దేవరకద్ర మండలం నార్లోనికుంటకు చెందిన వడ్డే శివ (34) బైక్పై మరికల్కు వస్తున్నారు. ఈ క్రమంలో మరికల్లోని తీలేరు స్టేజి వద్ద నా
పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్కు చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతో పాటు తమ పిల్లలకు
మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామం వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయం త్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో ముందు
ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. నారపల్లికి చెందిన షేక్ బాసవత్ టెంట్ హ
Nizambad : ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ .. అదుపుతప్పి ముందున్న కారును వ
Road Accident | అల్వాల్లో జూపిటర్ కాలనీకి చెందిన పశుపతినాథ్ గిరిజ దంపతులకు కుమారుడు శ్రీ వెంకట్ , కుమార్తె దీపిక ఉన్నారు. శ్రీ వెంకట్కు కొంపెల్లిలోని నార్త్ ఎన్సీఎల్ రవి-అనిత దంపతుల కుమార్తె తేజస్వినితో 2012లో పె�
మరికల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వానరానికి బజరంగ్ దళ్ నాయకులు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని శ్రీవాణి పాఠశాల ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది.
Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వెకేషన్ కోసం హైదరాబాద్ నుంచి వెంకట్-తేజస్వినీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కోసం డలాస్ వెళ్లింది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్నారు ఆయన తోటి బ్యాచ్ మిత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 2009వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉండగా.. రోడ్డు ప్రమ�
Road accident | కారు అదుపుతప్పి కొండ పైనుంచి ఫల్టీ కొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం కులూ జిల్లా (Kulu district) లోని రోహ్తాంగ్ పాస్ (Rohtang pass) వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.