ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ను కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయర రహదారిప�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
రెండున్నరేండ్ల క్రితం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణం అంచులవరకూ వెళ్లినా.. ప్రస్తుతం జట్టులో కీలకసభ్యుడిగా మారిన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంపై అతడికి వైద్యం చేసిన ప్రముఖ సర్జన్
రెప్పపాటు సమయంలో కన్నతల్లి ఎదుటే జరిగిన ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన రాజురె�
హాస్పిటల్లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తల్లితోపాటు స్కూల్కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయ సమీపంలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ యువకుడు టిఫిన్ చేసి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందా�
RMP doctor dies | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై గట్ల నర్సింగాపూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో చిర్ర సుదర్శన్(60) అనే వృద్దుడు ఆదివారం మృతి చెందినట్లు ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలై బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి వరకు 92 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారిపై 15ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు బ్లాక్�
Road Accident | బతుకు దెరువులో భాగంగా వరి నాట్ల కోసం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది కూలీలు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కూలీ దొరక్కపోవడంతో.. తిరిగి తమ సొంతూరుకు వెళ్లేందుకు కరీంనగర్కు ర
Road Accident | ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తూజపల్లి గ్రామానికి చెందిన కాలే మ�
మండలంలోని మంతూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో నియంత్రణ కోల్పోవడంతో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.