కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది.
Narayanapet | మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు.
Narayanpet | జాతీయ రహదారి 167 పై భారీ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన మరువకముందే గంటన్నర వ్యవధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్య�
Accident | నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం బొందల్కుంట దగ్గర లారీ, ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్
రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా, మరో నలుగురికి �
Road Accident | యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయి, తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి సహస్రకు ఉచిత వైద్యం అందింది. ‘నమస్తే’ కథనానికి ప్రభుత్వం స్పందించి, పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేయించింది.
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారి, తీవ్ర గాయంతో తల్లడిల్లుతున్నది. గ్రేడేడ్ స్పైనల్ కార్డ్కు గాయం కావడంతో చికిత్సకు డబ్బుల్లేక సాయం కోసం ఎదురుచూస్తున్నది. మానవతావాదులు స్�
ఆ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివేందుకు మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాల్సి ఉంది. అందుకే కళ్లద్దాలు, కొత్త దుస్తులు కొనుక్కోవడానికి తల్లితో కలిసి మానుకోటకు వెళ్లింది. అద్దాలు, దుస్తులు కొనుక్కు�
Shine Tom Chacko | రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మలయాళ నటుడు, ‘దసరా’ సినిమా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)ని కేంద్ర మంత్రి సురేశ్ గోపి (Union Minister Suresh Gopi) పరామర్శించారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలోని ఏదులాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదులాబాద్ వద్ద అదుపుతప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
తమ్ముడి పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. వారి మూడేళ్ల కూతురు గాయపడగా, దవాఖానకు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుంగ్లాంపల్లిలో జ�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది.