ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఓ యువకుడు తన బైక్తో టీవీఎస్పై వెలుతున్న ఓ వీఆర్ఏను డీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం జరిగింది.
హైదరాబాద్ శివార్లలోని పెద్దఅంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు (ORR) సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న టిప్పర్ను బైకు ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న కానిస్టేబుల్ (Traffic Constable) మృతి�
జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Road Accident | సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుండి సూరారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది
మంచిర్యాల (Mancherial) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట బుగ్గట్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో వ్యక్తి మృతిచెందారు. ముల్కల్లకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ (39) లక్�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులు కారు నడిపిన డ్రైవర్ వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
Road accident | మార్నింగ్ వాక్ (Morning walk) కోసం వచ్చినవాళ్లు ఫ్లైవోవర్ (Flyover) కింద నడుస్తున్నారు. తెల్లవారడంతో ఫ్లైవోవర్పైన అప్పుడప్పుడే వాహనాల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో మామిడి కాయల (Mangoes) లోడుతో వచ్చిన ఓ వ్యాన్ అదు�
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట విజయలక్ష్మి(55), సహర్ష(14) మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు.
సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స�