కామారెడ్డి జిల్లా (Kamareddy) పెద్ద కొడప్గల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి సమీపంలో ఉన్న 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన బైక
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మరణించారు. ఎస్ఐ రాజేశ్వర్ (SI Rajeshwar) హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించ�
బాలానగర్ (Balanagar) ఫ్లైఓవర్ పై ఓ గుర్తు తెలియని పాదచారుడని కారు ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ప్రమాద ఘటనను పంచనామా చేస్తున్న ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (శిక్షణలో ఉన్న ఎస్ఐ) ఎస్.వెంకటేశంను డీసీఎం ఢీ క
Road Accident | ద్విచక్రవాహానాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఆటో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ను కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయర రహదారిప�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) రాజేంద్రనగర్ సమీపంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజమున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.
రెండున్నరేండ్ల క్రితం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణం అంచులవరకూ వెళ్లినా.. ప్రస్తుతం జట్టులో కీలకసభ్యుడిగా మారిన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంపై అతడికి వైద్యం చేసిన ప్రముఖ సర్జన్
రెప్పపాటు సమయంలో కన్నతల్లి ఎదుటే జరిగిన ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ హృదయ విదారక ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన రాజురె�