ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టు మలుపు వద్�
Road Accident | యూపీలోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై రెండు కార్లు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
Road accident | స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ
Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�
తమిళనాడులోని రామనాథపురంలో (Raghunathapuram) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అతి వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొనడంతో ఒక విద్యార్థితోపాటు ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం బు�
Khammam | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ�
Hyderabad | హైదరాబాద్లో మంగళవారం అర్ధరాత్రి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మలక్పేట చౌరస్తా టీవీ సమీపంలో ఆస్మాన్గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపుతప్పి బస్సు, మరో లారీని ఢీకొట్టింది. అనంతరం మెట్రో బ్రిడ�