అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Bus Accident) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
చికిత్స కోసం ఉస్మానియా దవాఖానలో చేరిన కొడుకు వద్ద ఉండలేక.. సొంత ఊరికి పోదామని వెళ్లిన వృద్ధురాలు అదృశ్యమైంది. తల్లి కన్పించడం లేదంటూ మరో కొడుకు అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో అదుపు తప్పి కింద పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
రోడ్దు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు 108 బదులు ఓ తోపుడు బండిపై తరలించా రు. సుమారు అర కిలోమీటర్ మే ర మృతదేహాన్ని అందరూ చూస్తుండగానే తరలించడం పలు విమర్శలకు దారి తీసిం�
Road Accident | గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారు. దేదాదర గ్రామం సమీపంలో స్విఫ్ట్ డిజైర్ కారు, టాటా హారియర్ ఎస్యూవీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జ�
Road accident | ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల (Jadcherla) మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్�
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, కంటైనర్ ఢీకొని 11 మంది మృతి చెందారు. దౌసా - మనోహర్పూర్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని చికాగోలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గండిమైసమ్మకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట సమీపంలోని రావురూకుల గ్రామ