తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ షఫీయుల్లా సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కోసం సౌదీ అరేబియా వెళ్లడం ఎందుకు? అని వ్యాఖ్యానించారు.
బేగంపేటలో (Begumpet) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం బేగంపేట బస్ స్టాప్ వద్ద థార్ జీపుని వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది.
మరో ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్ర�
Road Accident | రాజస్థాన్ జోధ్పూర్-జైసల్మేర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామ్దేవ్రాకు భక్తులతో వెళ్తున్న టెంపోను బాలేసర్ పోలీస్స్టేషన్ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు భక్�
Road accident | వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం గ్వాలియర్ (Gwalior) జిల్లా మహరాజ్పురా (Maharajpura) �
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
Bus Accident | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న యువతి గ�
Containers Collide, Catchs Fire | అదుపుతప్పిన లారీ పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. మరో లారీని ఢీకొట్టింది. వాటి మధ్యలో కారు చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారితో సహా 8 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థి�
బోనకల్లు మండలంలోని చొప్పాకట్లపాలెం పెను ప్రమాదం తప్పింది. చింతకాని మండలం నాగలవంచకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (School Bus) స్టీరింగ్ అకస్మాత్తుగా (స్టీరింగ్ లాక్) పట్టేసింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆట�
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు బుధవారం ధర్నా చేపట్టారు.
ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఐదు మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు బొలేరోలో పార్ట్