Road accident | తమిళనాడు (Tamil Nadu) లోని మధురై నగర (Madhurai City) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జర�
Janagaon | జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి-శోభ దంపతుల కుమార్తె నవ్య (24) అమెరికాలోని లేక్క�
Kakinada | ఏపీలోని కాకినాడలో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది.
Hyderabad | హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర�
Kakinada | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న కూలీలను ఓ టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డార�
Accident | హైదరాబాద్ శివారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ప్రాతంలో డీసీఎం ఢీకొట్టడంతో నవవధువు దుర్మరణం చెందింది.
నల్లగొండ పట్టణలోని వెల్కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రాజన్నగ�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంశోల్లాపూర్ గ్రామ శివారులో కర్ణాటక సరిహద్దులో బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణ
హనుమాన్ జయంతి నేపథ్యంలో దైవ దర్శనం కోసం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బూర్గంపహాడ్ మండలం సారపాక వద్ద జామాయిల్ కర్రలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి కా�
ఇసుక లారీలపై, భూముల సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద కొంతమంది పోలీసులకు ఉండటం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమవారం పాలకొండ బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన �