MLA Kotha Prabhakar Reddy | గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మూలంగా స్వామి తీవ్రంగా గాయపడగా.. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుడి చేతికి తీవ్రంగా గాయం కావడంతో పరిస్థితి విషమించడంతో కుడి చే�
Narketpally | నల్గొండ జిల్లా నార్గట్పల్లి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో రోడ్డు పక్కన వాహనాలను ఆపి మాట్లాడుకుంటుండ�
మృత్యువు డీసీఎం రూపంలో వచ్చి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమారులను కబళించిన సంఘటన మండలంలోని వడపర్తి సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల
Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకే ఇంట్లోని ముగ్గురిని బలి తీసుకుంది. భువనగిరిలో పనులు ముగించుకొని ఆటోలు ఇంటికి వెళ్తున్న కూలీలపైకి డీసీఎం వ్యాన్ మృత్యువులా దూసుకొచ్చింది.
Road accident | జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) మండలం వడపర్తి గ్రామ శివారులో అమ్మ అనాధ శరణాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ మహిళ మృతి చెందింది.
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి ఈదిగామ వద్ద ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాలు ముందు డివైడర్ను ఢీకొట్టింది.
AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�
అర్థరాత్రి అతివేగంతో వచ్చిన కారు వెనుక నుంచి డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఓ యవకుడు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు పెట్రోల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. వేగంగా
Hyderabad | హైదరాబాద్లోని ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. బైరమల్గూడ ఫ్లైఓవర్పై అతివేగంతో దూసుకొచ్చిన కారు.. డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటల�
Accident | హైదరాబాద్ నగరంలో ఎటుచూసినా ట్రాఫిక్ రద్దీ కనిపిస్తున్నది. ఎప్పుడు ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నది. అది ఏయే రోజుల్లో, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోయినా.. గత అనుభవాల నేపథ్యంలో అ�
Road Accident | అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ
Road Accident | ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల వద్ద జరిగిన బీటెక్ విద్యార్థి మృతి చెందారు. విజయనగర్ కాలనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీ కొట్టింది.