లారీని బైక్ ఢీకొట్టడంతో హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ వద్ద ప్రమాదం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Road Accident | మెరికా (USA) లోని టెక్సాస్ (Texas) లో ఆధునిక టెక్నాలజీ (Technology) విషాదాన్ని మిగిల్చింది. ఆటోమేటెడ్ మోడ్లో ఉన్న టెస్లా కారు ఒకటి అదుపుతప్పి నివాస గృహంలోకి దూసుకెళ్లడంతో 76 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఓ రవాణా శాఖ అధికారిని బొగ్గు టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న అక్కడికక్కడే దుర్మరణ�
మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అకడికకడే మృతి చెం దగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ గోపాల్రావు కథనం ప్రకారం..పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలే
ఫుట్ పాత్ల మీద నడవడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రోడ్డుపై వాహనాలు వెళ్లడం కంటే ఫుట్పాత్ మీద నడిచే హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణలో �
రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకున్నది. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహం కాగా, మరొకరికి పెండ్లి నిశ్చయమై, వచ్చే నెలలో జరగ�
మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మురహరిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో రాజీవ్ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు, డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నర్సపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాథోడ్ రామ్జీ(65), ఆడే ప్రకాశ్(56) మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం..
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.