Road accident | స్కూల్ బస్సు (School bus) అదుపుతప్పి లోయలోపడింది. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు (Students) దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో (Hayathnagar) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) వైద్య విద్యార్థిని (Medical Student) మృతిచెందారు. ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. యంసాయని ఐశ్వర్య మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎం�
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శు క్రవారం తెల్లవారుజామున మా రేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమా
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టు మలుపు వద్�
Road Accident | యూపీలోని బారాబంకి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ హైవేపై రెండు కార్లు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.
Road accident | స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి పదవ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైనథ్ మండలం తరోడా వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ
Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాలెం వద్ద సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ముళ్లను ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిన�