Road Accident | హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. మహీంద్రా థార్ (Thar) కారు అదుపుతప్పి గురుగ్రామ్ (Gurugram)లోని జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది.
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో పెను ప్రమాదం (Road Accident) తప్పింది. గురువారం తెల్లవారుజామున సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు (Travels Bus) ఢీకొట్టింది.
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యాయి. బాలానగర్ ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండ లం వెల్టూరుకు
ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్క�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
Road accident | కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్ప�
Road Accident | తాండూర్ మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన ఫీట్ల మారుతి, మృతురాలు పోగుల నానక్క తాండూర్ మండలం రేచిని గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇంటి నుంచి మోటార్ వాహనంపై బయలుద�
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదం యువ డాక్టర్ను చిదిమేసింది. మరో ఏడాదిన్నరలో వైద్య విద్య పూర్తి చేసి, వైద్య వృత్తిలోకి రానున్న యువతిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఆమెతో పాటు మరొకరు దుర్మరణం పాలయ్యారు.
బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది.
రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది.