మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి, సోమగూడెం రహదారి మద్యలోని మధుర జంక్షన్ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.
రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో 44వ నెంబరు జాతీయ రహదారి ప్రభ�
నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బడికోల్ భాస్కర్ రెడ్డ�
Hyderabad | నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు అలీ మస్కతి కుమారుడు రేహాన్ మస్కతిని పోలీసులు అరెస్టు చేశారు. బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని
పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన బిల్ కలెక్టర్, మాజీ సర్పంచ్ మామిడి పద్మ భర్త కొమురయ్య బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
Road accident | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఓ సామాన్యుడి ప్రాణం తీశాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యేలా చేశాడు. చాంద్రాయన్ గుట్ట క్రాస్ రోడ్ దగ్గర రోడ్డు వెంట నడుచుకుంటూ
Road accident | సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. తన పోలీస్ ఇన్నోవా వాహనంలో సీఎం పర్యటన ముగించుకొ�
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను హర్యానాకు చెందిన వారుగా గు
Road accident | లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.