శామీర్పేట కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చికుకుని దగ్ధమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. శామీర్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేట (Shamirpet) వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో గద్వాల యువకుడు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివా రం చోటు చేసుకున్నది. స్థానికుల సమాచారం మేరకు.. జోగుళాం బ గద్వాల జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా కాలనీకి చెందిన గ డ్డ�
Road Accident | ఏపీ శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని తుపాను వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | ఏపీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయపల్లెమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో పది మంది గాయాలకు గురయ్యారు. ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుం
మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్కు గుండెపోటు (Heart Attack) రావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.
Road accident | నడిరోడ్డుపై డైరెక్షన్ బోర్డును ఢీకొట్టి ఓ కంటెయినర్ (Container) తగులబడిపోయింది. ఆ ఘటనలో ఆ కంటెయినర్ డ్రైవర్ (Driver) సజీవదహనమయ్యాడు. రాజస్థాన్ (Rajasthan) లోని దౌసా జిల్లా (Dausa district) దుంగార్పూర్ (Dungarpur) సమీపంలో ఢిల్ల�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం కనకమామిడి సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ హైవేపై తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి.
Car Collides With Tipper Truck | కారు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. కారులో ప్రయాణించిన మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు. ధ్వంసమైన కారులో చిక్కుకున్న మృతదేహాలను అతి కష్టంతో బయటకు తీశారు.
శీతాకాలంలో చలితీవ్రత, పొగమంచు కారణంగా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చీకటి వేళల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో దగ్గరి దగ్గరి వాహనాలే కన్పించవు.. ఒక వాహనా న�
భారతీయ మహిళ సమన్విత ధరేశ్వర్ ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. ఆమె తన భర్త, కుమారుడు (3)తో కలిసి హార్న్స్బైలోని జార్జి స్ట్రీట్లో రాత్రి 8 గంటల సమయంలో వాకింగ్ కోసం వెళ
తెలంగాణ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ షఫీయుల్లా సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కోసం సౌదీ అరేబియా వెళ్లడం ఎందుకు? అని వ్యాఖ్యానించారు.