ఓ ద్విచక్ర వాహనదారుడు నిర్లక్ష్యంగా, అతి వేగంగా వాహనం నడిపించి మరో టూవీలర్ను ఢీకొట్టగా, ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెం దడతోపాటు, మరో యువకుడికి గాయాలై చికిత్స పొందుతున్న ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పర
Road Accident | బస్సు, లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 30 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంబులెన్స్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జాతీయ రహదారి-44పై రామేశ్వర్పల్లి బ్రిడ్జి సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకున్నది.
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలం సర్వారం శివారులో శనివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం చేన్నారిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ మాత�
పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మంది గాయపడిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
Hyderabad | హైదరాబాద్లోని హస్తినాపురం వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశాడు. ఓ ద్విచక్ర వాహనాన్ని, నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని ఢీకొట్టాడు. వారిని 100 మీటర
Accident | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఓ ఆటోను స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడ
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ఓ స్కూటీని ఢీకొట్టి 5కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇ�
ద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో...ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ�
Road Accident | మహారాష్ట్ర (Maharastra) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చె�
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.