Road accident | కారు అదుపుతప్పి 500 అడుగుల లోతైన లోయలో పడటంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని నైనిటాల్ (Nainital) లో కైంచీ ధామ్ (Kainchi Dham) ఆలయానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు సానటోరియం-రాటిఘాట్ (Sanatorium-Ratig
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందార
ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపైన పాల్ఘర్ జిల్లాలోని ధనీవారీ సమీపంలో సోమవారం ఒక వివాహ నిశ్చితార్థానికి ప్రయాణికులతో వెళుతున్న టెంపో ను ఎదురుగా వస్తున్న కంటెయినర్ ట్రక్కు ఢీ కొన్నది.
Road accident | ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) జాతీయ రహదారిపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. హదర్లా అసున్ ధనివారి ప్రాంతంలో యాత్రికుల (Tourists) తో వెళ్తున్న ఓ ట్రక్కు (Truck).. పశువుల లోడుతో వెళ్తున్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింద�
Road accident | తమిళనాడు (Tamil Nadu) లోని మధురై నగర (Madhurai City) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జర�
Janagaon | జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి-శోభ దంపతుల కుమార్తె నవ్య (24) అమెరికాలోని లేక్క�
Kakinada | ఏపీలోని కాకినాడలో జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ అరుణ కుమారి అనే మహిళ కూలీ ఆదివారం మృతి చెందింది.