పెండ్లికి వెళ్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొనగా, వరుడి తల్లిదండ్రులతోపాటు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకున్నది. రాజంపేట మండలం ఆర్గొ
లారీ, డీసీఎం, బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. దేవరకద్ర ఎస్సై నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర మున్సిపాలి�
మహారాష్ట్రలోని తుల్జాభవానీమాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస�
Road Accident | మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయా�
Road Accident | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై ఓ లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు మృత్యువాత పడటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఉస్మానియా మార్చురీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆ
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న జయరాం (27) అనే వ్యక�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
ఔటర్రింగ్ రోడ్డుపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సనత్నగర్లో నివాసముండే సిరిసిల్ల వాసులు శుక్రవారం ఉదయం యాదాద్రి దర్శనానికి వెళ్లారు. లక్ష్మినరసింహాస్వామితో పాటు �
సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అన్న బొల్లి రాజు - భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, కూతురు తేజశ్రీ ఉన్నారు. వీరు సర్దార్నగర్లో నివాసముంటున్�
బంధువులైన రెండు కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 16కు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టడంతో ఆరుగురి ప్ర�
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఆరుగురు హైదరాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మరోకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సొదరుడు బొల�