Road accident | మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర (Maharastra) లోని సోలాపూర్-పుణె (Solapur-Pune) జాత
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి వద్ద వేగంగా వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు దుర్మరణం చెందారు. మరో ఇద్
Tragedy | తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన దంపతులు మరణించారు. అయ్యప్ప మాల ధరించిన వారు.. శబరిమలకు వెళ్లొస్తుండగా ఈ దారుణం జరిగింది.
ACP Srinivas | మానవ తప్పిదాలు, రోడ్డు నియమాలు పాటించని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు 'అలైవ్ అరైవ్ ' అనే కార్యక్ర
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన భూత్పూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై చోటు చేసుకున్నది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు హైదరాబాద్ చెందిన దంపతులు శేషయ్య(73), నవనీత(65) ఆదివ�