అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన కన్నయ్యలాల్ (25), దేరామ్
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపెళ్లి గ్రామానికి చెందిన జక్కుల సాయి కృష్ణ(22) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో తారుపల్లిలో విషాధం నెలకొంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. నియోపోలీస్ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పిన ఓ కారు బ్రిడ్జి పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చె�
KTR | ‘నమస్తే అమ్మా, నేను కేటీఆర్ను.. మీ సమస్య గురించి నాతో విజిత్ చెప్పిండు. నేనున్నా..’ అంటూ బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం �
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం..
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఎన్గల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎన్గల్ గ్రామానికి చెందిన పులి ప్రణయ్ ద్విచక్ర వాహనం పై శుక్రవారం రాత్రి బండపల్లి గ్రామానికి వెళ్ల
రాయిపాడు మార్గంలోని కిన్నెరసాని వంతెన వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో టేకులపల్లి మండలం కోయగూడెంకు చెందిన ఎ.కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడ�
Road Accident | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) నుంచి తిరిగివస్తున్న యాత్రికుల బస్సు (Tourists Bus) ప్రమాదానికి గురైంది. ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి సింధు నది (Sindhu River) గట్టున ఉన్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో 39 మందికి తీవ్ర గాయాలయ
జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ సమీపంలోని ఘర్ దాబా వద్ద ఓ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
మెదక్ జిల్లా మెదక్-రామాయంపేట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృతిచెందింది. ఆదివారం మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని గంగాపూర్ రాజేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని రోడ్డుపై ప్రమాదం జర�