అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల వద్ద జరిగిన బీటెక్ విద్యార్థి మృతి చెందారు. విజయనగర్ కాలనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న బీటెక్ విద్యార్థిని ( BTech Student ) సహస్ర(20) మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి . గాయపడిన యువకుడిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వాసి అయిన సహస్ర గుంటూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతుంది .