బెట్టింగ్ యాప్ల మోజులో పడి, అప్పుల పాలైన ఓ బీటెక్ విద్యార్థి అవి తీర్చే మార్గం లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బీటెక్ చేసి ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాలలోని శాలపల్లిలో జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
పట్టణానికి చెం దిన బీటెక్ విద్యార్థి చిదిరె సాయితేజ(19) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పట్టుదలతో స్వయంఉపాధిని ఎంచుకున్నాడు. నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తూ తనతోపాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు కమలాపూర్ మండలం ఉప్పరపల్లికి చెంద�
విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు ఐఐటీ-బాంబే చర్యలు చేపట్టింది. తోటి విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గం తదితర అంశాలను విద్యార్థులు అడగవద్దని ఆదేశించింది. ఈ మేరకు జూలై 29న ఐఐటీ-బాంబే మార్గదర్శకా�
B.Tech Student | బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమరావతి : చదువుపై ఒత్తిడి తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు . పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రమోద్ అనే బీటెక్ విద్యార్థి వరంగల్ నీట్లో థర్డ్ ఇయర్ చదువుతున్న�
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వారు భేటీ అయ్యారు.