రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకున్నది. బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో ఒకరికి ఆరు నెలల క్రితమే వివాహం కాగా, మరొకరికి పెండ్లి నిశ్చయమై, వచ్చే నెలలో జరగ�
స్కూటీని లారీ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం కొత్త సూరారం గ్
ధాన్యం అన్లోడ్ జాప్యానికి ఓ నిండుప్రాణం బలైంది. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా మూడు రోజులుగా అక్కడే నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పర�
RTC Bus | ఆర్టీసీ బస్సు కుకునూరు పల్లి మండలం లకుడారం స్టేజీ వద్ద రాజీవ్ రహదారి వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. బస్లో సుమారు 30 మందికిపైగా ప్రయాణికులుండగా.. పలువురికి గాయాలయ్యాయి.
ఈ నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సంస్థాన్ ప్రతినిధి అల్కా చౌదరి తెలిపారు.
కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోల�