మండలంలోని చిత్తనూర్ సమీపంలోని జురాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వద్ద బుధవారం లారీ డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. వారం రోజుల నుంచి లారీల్లో ఉన్న ధాన్యాన్ని కంపెనీ యజమాన్యం అన్లోడ్ చేసుకోవడం లేదని వారు ఆవేద�
బూడిద లోడింగ్ను ఎన్టీపీసీనే చేపట్టాలని, ఒక్కో టిప్పర్కు 4600 వసూలు చేస్తున్న దళారుల నుంచి తమకు విముక్తి కల్పించాలని లారీ, టిప్పర్ల ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు డిమాండ్ చేశారు.
Bus- Lorry | షాద్ నగర్ పట్టణం పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి.
వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట
ప్రమాదవశాత్తూ లారీ కిందపడినా.. ఆ మహిళ మృత్యుంజయురాలుగా నిలిచింది. లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెంద�
Medchal | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
వోల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది గాయపడిన ఘటన అడ్డాకుల మ ండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. వోల్వో బస్సు శుక్రవారం రాత్రి బెంగు
Road accident | లారీని కారు(Car )ఢీ కొట్టడంతో(Road accident )ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉ