Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్( Bike)ను లారీ(Lorry)ని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీ(Lorry)ని అతివేగంగా వచ్చిన కారు(Car) వెనుక నుండి ఢీకొట్టడం�
విద్యుత్ వైర్లు తగిలి కంటైనర్ లారీ దగ్ధం కాగా డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
పొగమంచు ఇద్దరు మెడికోలను బలితీసుకున్నది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇ�
Road accident | వరంగల్(Warangal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. రాయపర్తి మండల శివారు కిష్టాపురం క్రాస్ రోడ్డులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని(Lorry) బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక
ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
Visakhapatnam: విశాఖలో ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారు�
ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
Electric shock | ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి లారీ, ప్రోక్లైనర్ దగ్ధం అయిన సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గురువారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామన్న�
కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు