ఏపీఒడిశా సరిహద్దులోని కటాఫ్ ఏరియా హంతల్గూడ ఘాట్ రోడ్డులో టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడకక్కడే మృతిచెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
Visakhapatnam: విశాఖలో ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ చిన్నారు�
ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
Electric shock | ప్రమాదవాశాత్తు 11కెవి విద్యుత్ వైర్లు తగిలి లారీ, ప్రోక్లైనర్ దగ్ధం అయిన సంఘటన జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గురువారం చోటు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రామన్న�
కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
Road accident | వేగంగా వచ్చిన ఓ లారీ స్కూటర్ను ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఖమ్మం పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైరా పట్టణంలోని ఎల్పీజీ ఔట్లెట్లో ప�
ఇప్పుడు దొంగల కన్ను టమాటాలపై పడింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల టమాటాల దొంగతనాలు వెలుగుచూడగా.. తాజాగా కర్ణాటకలోనూ జరిగింది. దాదాపు 11 టన్నుల టమాటాలను కోలార్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు రవాణా చేయడాన�
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
Road Accident | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద ఆదివారం కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
పశ్చిమ కెన్యాలోని (Kenya) లోండియానిలో (Londiani) ఉన్న రిఫ్ట్ వ్యాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కెరిచో-నకురు (Nakuru -Kisumu highway) మధ్య హైవేపై బస్స్టాప్లో వేచిఉన్నవారితోపాటు చిరు వ్యాపారులపైకి ఓ లారీ (Lorry) దూసుకెళ్లింది.
ఒడిశాలోని (Odisha) కియోంఝర్ (Keonjhar)లో లారీ బీభత్సం సృష్టించింది. మంళవారం అర్థరాత్రి దాటిన తర్వాత 20వ నంబర్ జాతీయ రహదారిపై కియోంఝర్ పట్టణంలోని సతీఘర్ సాహీ (Sathighar Sahi) వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ.. అదుపుతప్పి ఊరేగింప
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.