నల్లగొండ జిల్లా నార్కట్పల్లి (Narkatpally) మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH 65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి (Gopalayapally) వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్ట�
Kerala Students | ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రైవేట్ బస్సు, లారీ మధ్య ఇరుక్కుంది. అయితే వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video) .
ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది.
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
స్కూల్కు వెళ్తున్న మహిళా టీచర్ రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడికి చేరింది. శుక్రవారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. నగరంలోని అలాపూర్ కాలనీకి చెందిన బైరెడ్డి రజిత రాజన్న సిరిసిల్ల జిల�
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) నలుగురు మృతి చెందారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది.
జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిలో నెల్లుట్ల బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ నుంచి మాదారానికి ప్రయాణికులతో వెళ్తున్న �
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
Kothakota | కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి.
ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�