ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో రసాయన పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా
కాలిపోయింది. కర్ణాటక నుంచి ఒడిశాకు బయలుదేరిన ఈ లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద శనివారం అగ్ని�
Hanamkonda | హనుమకొండ జిల్లా కమలాపూర్లో రోడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమలాపూర్ మండలంలోని శనిగరం
Medchal | మేడ్చల్లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని
ములుగు : జిల్లాలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిప�
కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులోని మైనార్టీ గు రుకుల పాఠశాలలోని కొడుకును తీసుకు వస్తున్న తండ్రి మృత్యు ఒడికి చేరాడు. గురువారం రాత్రి మొగ్దుంపూర్ శివారులో టాటా ఏస్ను బూడిద లారీ వేగంగా వచ్�
Balkonda | బాల్కొండ (Balkonda) శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాల్కొండ శివారులో ఉన్న కిసాన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది.
Jagtial | జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది.