పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
Damaracharla | దామరచర్లలో లారీ దగ్ధమయింది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో ఓ లారీ రాజస్థాన్ నుంచి తడకు వెళ్తున్నది. ఈ క్రమంలో దామరచర్ల వద్ద లారీలో షార్ట్సర్య్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�
Labourers | శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచ�
Warangal | వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
Anantapur | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీ
Shamshabad | శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఖిలా వరంగల�
Ramagundam | రామగుండంలో (Ramagundam) ఓ లారీ బీభత్సం సృష్టించింది. రామగుండంలోని బీ-పవర్ హౌస్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.
అమరావతి : విజయవాడ సమీపoలోని తుమ్మల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. తుమ్మలపాలెం క్రాస్ రోడ్డు వద్ద కారును తప్పించబోయిన లారీని వెనుక నుంచి వస్తున్న ఎంవీఆర్