Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. మండలంలోని మద్దులపల్లి వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పి ఇండ్లలోకి
అమరావతి: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపుతప్పి దూసుకురావడంతో భక్తుల కేకల�
Kumram Bheem | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో (Kumram Bheem) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బన మండలం దేవుళగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
cruiser | నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలంలోని వెంకటేశ్వర నగర్ వద్ద ఆగిఉన్న లారీని క్రూయిజర్ (cruiser) వాహనం ఢీకొట్టింది