అబ్దుల్లాపూర్మెట్ | హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగురోడ్డు సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బైక్ పైనుంచి
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు
ఆంధ్రా కూలీలు | కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించ�
చౌటుప్పల్ | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ధర్మోజీగూడెం వద్ద ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువ
ఏఆర్ కానిస్టేబుళ్లు| ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై పోలీసు బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు ఏఆర్ క�
ఔటర్ రింగ్రోడ్డు| ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం శంషాబాద్ ఎగ్జిట్ వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయప�
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఔటర్ రింగ్రోడ్డు| కీసర ఔటర్ రింగ్రోడ్డుపై లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారి ఓఆర్ఆర్పై ఆగివున్న రెండు బొలెరో వాహనాలను ఢీకొట్టింది.
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సూర్యాపేట| జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
మేడ్చల్| హైదరాబాద్: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ వద్ద జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డార�
కడప| ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం డి.అగ్రహారం వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో మ�