Warangal | గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ(Lorry) బోల్తాపడింది. ఈ సంఘటన వరంగల్ (Warangal )జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆదిలాబాద్ నేరడిగొండ మండలంలోని కొరిటికల్ బీ సమీపంలోని యూపీ దాబా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో బెడద శ్రీదేవి (32) అక్కడికక్కడే మృతి చెందినట్లు నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు బుధవారం రాత్రి 11గం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఒకరు మృతి చెందగా మరో
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్త
Road accident | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు(Couple injured).
Tirumala | తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�
లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Road accident | సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.