Road accident | యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri) చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు(Couple injured).
Tirumala | తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు.
Road Accident | మునగాల మండలం ముకుందాపురం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కారు అతివేగంతో కంటైనర్ క�
లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటన కూసుమంచి మండలంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Road accident | సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్( Bike)ను లారీ(Lorry)ని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీ(Lorry)ని అతివేగంగా వచ్చిన కారు(Car) వెనుక నుండి ఢీకొట్టడం�
విద్యుత్ వైర్లు తగిలి కంటైనర్ లారీ దగ్ధం కాగా డ్రైవర్, క్లీనర్ తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
పొగమంచు ఇద్దరు మెడికోలను బలితీసుకున్నది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇ�