బీబీనగర్: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్తో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సందర్భంగా డైరె�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 2,63,595 బుధవారం రూ. 2,63,595 ఆదాయం వచ్చి నట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 30,330, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా14,600, వేద ఆశీ ర్వచనం ద్వారా 1,548, ప్రచార శాఖ ద్వారా 200,
యాదాద్రి, సెప్టెంబర్ 28 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుపుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతుడి విగ్రహాన్ని సింధూ
వలిగొండ: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంతో పాటు మండ లంలోని టేకులసోమారం, నెమిలకాల్వ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిర్మ
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ.4,13,283 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 26,382, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 7,800, వేద ఆశీర్వచనం ద్వారా 1,032, ప్రచార శాఖ ద్వారా 450, క్
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
యాదాద్రి, సెప్టెంబర్ 27 : గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల భారీగా, కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. చెరువులు ఇప్పటిక�
కొయ్యలగూడెం చేనేత కళాకారుడికి గుర్తింపు సహజ సిద్ధ రంగులు.. డైమండ్ డిజైన్లో పట్టుచీరె తయారీ చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్27 : చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచిన కొయ్యలగూడెం గ్రామం మరోసారి జాతీయ స్థాయిలో ప�
ఉత్తమ పురస్కారానికి ఎంపికైన డబుల్ ఇక్కత్ తేలియా రుమాలుపుట్టపాక వెంకయ్య, రవీందర్కు జాతీయ పురస్కారం సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : పుట్టపాక గ్రామ చేనేత కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో మరోసారి గ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఖజానాకు సోమవారం రూ.9,27,381 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 94,838, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 8,100, వీఐపీ దర్శనాల ద్వారా 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,613, ని�
పూజల్లో పాల్గొని తరించిన భక్త జనం యాదాద్రి, సెప్టెంబర్ 26 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల�
చివరి దశకు పల్లె ప్రగతి పనులు అన్ని పంచాయతీల్లో పూర్తయిన ‘పల్లె ప్రగతి’ పనులు అక్టోబర్ 10లోగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు స్థల వివాదంతో కొన్ని చోట్ల నిలిచిన నిర్మాణాలు గ్రామ స్వరాజ్