ఓటర్ల నమోదు, జాబితా సవరణకు షెడ్యూల్ విడుదలజిల్లాలో మొదలైన కసరత్తుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్న
ఆత్మకూరు(ఎం), అక్టోబర్1: రాష్ట్రం ప్రభు త్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న చీరెలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. శుక్రవారం తాసీల్దార్ కార్యాలయానికి బతు�
Yadadri | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. టోల్ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో
త్వరలోనే సీసీఐ కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 1,24,172 ఎకరాల్లో పత్తి సాగు 86,141 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 5 మార్కెట్ల ద్వారా 16 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు దళారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్న రాష్
యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో �
చిట్యాల: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నేరేడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దుబ్బాక వెంకట్రెడ్డి కిడ్నీ వ్యాధితో దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. వైద్య ఖ�
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యువ తెలంగాణ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లం�
ఫొటొరైటఫ్: 30వైడీడీ10ఏ: యాదాద్రి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం నిర్వహిస్తున్న అర్చకులు యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన
బీబీనగర్: హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్తో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ సందర్భంగా డైరె�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 2,63,595 బుధవారం రూ. 2,63,595 ఆదాయం వచ్చి నట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 30,330, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా14,600, వేద ఆశీ ర్వచనం ద్వారా 1,548, ప్రచార శాఖ ద్వారా 200,
యాదాద్రి, సెప్టెంబర్ 28 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుపుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతుడి విగ్రహాన్ని సింధూ
వలిగొండ: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంతో పాటు మండ లంలోని టేకులసోమారం, నెమిలకాల్వ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా నిర్మ