యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 2,63,595 బుధవారం రూ. 2,63,595 ఆదాయం వచ్చి నట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 30,330, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా14,600, వేద ఆశీ ర్వచనం ద్వారా 1,548, ప్రచార శాఖ ద్వారా 200, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 1,750, వ్రత పూజలతో 4,000,
కల్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 5,400, ప్రసాద విక్రయం ద్వారా 1,31,160, వాహన పూజలతో 2,700, టోల్ గేట్ ద్వారా 610, అన్నదాన విరాళంతో 3,702, సువర్ణ పుష్పార్చన ద్వారా 48,440, యాదరుషి నిలయం ద్వారా 11,500, పాతగుట్ట నుంచి 1,655 మొత్తంగా ఖజానాకు రూ. 2,63,595 ఆదాయం సమకూరినట్టు ఈవో తెలిపారు.