మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు సీఎం కేసీఆర్ విజన్తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ విద్యా వ్యవస్థ ‘నమస్తే తెలంగాణ’తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి రామగిరి, అక్టోబర్ 23 : తెలంగాణ ఏ�
14కేంద్రాల్లో 3,133 మంది విద్యార్థుల హాజరు ఎంజీయూలో ప్రారంభించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించిన కన్వీనర్ ప్రొ.సత్యనారాయణ యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో చే�
ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు కొనసాగే ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఇంటర్ బోర్�
మోటకొండూర్: టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పార్టీ ప్లీనరీ, తెలంగాణ విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి గులాబీ దండు కదలి రావాలని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. శనివారం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు శనివారం రూ.11,63,342 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1, 66,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 18,300, వీఐపీ దర్శనాల ద్వారా 45,000, వేద ఆశీర్వచనం ద్వార�
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు హాజరుకానున్న 7,523 మంది విద్యార్థులు ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు నిర్వ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్య పూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్�
యాదాద్రి:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయం పూర్తి కావడంతో ఆలయ పునఃప్రారంభ తేదిని ప్రకటించడంతో తుదిమెరుగుల పనుల్లో ఆలయ అధికారు లు వేగం పెం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు శుక్రవారం రూ. 7,11,736 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 64,220, రూ.100 దర్శనం టికెట్ ద్వారా 30,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,1 60, నిత్య కైంకర్యాల ద్వార
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి సాయంత్రం వేళలో ఊంజ ల్ సేవోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శుక్రవారం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసిం
తుర్కపల్లి: పాడి పరిశ్రమ అభివృద్ధి పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మోతీరాంతండాలో శుక్రవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్�