ప్రత్యామ్నాయ పంటలు, ధాన్యం కొనుగోళ్లపై అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎట్టి పరిస్థితుల్లో యాసంగిలో వరి సాగు చేయొద్దనే విషయాన్ని రైతులకు చ�
స్వామివారి ఖాతాలోకి రూ. 1,06,14,315 నేడు యాదాద్రిలో ఈవోకు విరాళాలు అందజేయనున్న మంత్రి మల్లారెడ్డి యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఆలయ గోపురం బంగారు తాపడం కోసం �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు బుధవారం రూ. 6,16,057 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 67,574, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 24,000, వేద ఆశీర్వచనం ద్వారా 2,580, క్యారీ బ్యాగుల విక్రయ�
యాదాద్రి: పవ్రిత పుణ్య క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం జరిపారు. వేకువజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 7,91,225 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 80,510, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 21,500, వేద ఆశీర్వచనం ద్వారా 8,772, సుప్రభాతం ద్వారా 200, �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్యపూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభి షేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బాలాల య మండపంలో లక్ష్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్య క్షేత్రంలో మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజలు అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వ హించా రు. కొండపైన భక్తులు నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు �
సర్వకళ సమాహారంగా యాదాద్రి నిర్మాణం రాబోయే రోజుల్లో 100 రకాల పూజలు వైకుంఠంలో ఉండే తిరుమామణి మంటపం ఇక్కడా మహామంత్ర శక్తి సమన్వితంగా పునర్నిర్మాణం కొత్తగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనభాగ్యం యాదాద్రి ఆలయ ప్రధ
పంటల మార్పుపై అధికారుల దృష్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నేటి నుంచి నల్లగొండ జిల్లాలో, రేపటి నుంచి సూర్యాపేట, యాదాద్రిలో..రైతుల నుంచి కచ్చితమైన పంటల సాగు వివరాల సేకరణ ఈ నెల 30న సర్కారుకు �
భువనగిరి అర్బన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించార�
ఉమ్మడి జిల్లాలో 1,797 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,555 ఎంట్రీలు రాష్ట్ర వ్యాప్తంగా 1,486 ప్రాజెక్టుల ఎంట్రీతో నల్లగొండ ప్రథమం.. 26, 27 స్థానాల్లో సూర్యాపేట, యాదాద్రికి చోటు రామగిరి, అక్టోబర్ 25 : దేశ వ్యాప్తంగా ప�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు సోమవారం రూ.10,15,323 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,32,686, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 21,000, వీఐపీ దర్శనాల ద్వారా 75,000, కైంకర్యాల ద్వారా 20