భువనగిరిలో తొలిసారి హాకీ టోర్నమెంట్ నేటి నుంచి మూడ్రోజులపాటు పోటీలు రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర హాకీ టోర్నమెంట్కు భువనగిరి వేదికైంది. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల జట్లు తలపడుతున్న పోటీలు శుక్రవారం అట్ట�
155 పాఠశాలల్లో పరీక్షలు హాజరుకానున్న 1,677 మంది విద్యార్థులు యాదాద్రి భువనగిరి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరిరక్షించేందుకు శుక్రవారం నిర్వహి�
నేడు టీఆర్ఎస్ మహా ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు హాజరుకానున్న ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్యే పైళ్ల నేతలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ కే�
ఎన్ఫోర్స్మెంట్ బృందం నిరంతర పర్యవేక్షణ వార్డుల వారీగా ప్రత్యేకాధికారుల నియామకం అనుమతికి మించి నిర్మాణం చేపడితే కూల్చివేత భువనగిరి మున్సిపాలిటీలో 16.79లక్షల జరిమానాలు టీఎస్ బీపాస్ వివరాలు దరఖాస్తు
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య యాదాద్రి, నవంబర్ 11 : వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో చేపట్టే ధర్నాకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీఆర్�
త్వరలో సెల్ఫోన్లు అందజేత పోషణ్ ట్రాకర్ యాప్లో సమాచారం నమోదు పారదర్శకంగా అందనున్న సేవలు ఆలేరు టౌన్, నవంబర్ 10 : మాతా, శిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మహి�
కేంద్రం తీరుపై రైతాంగం ఆగ్రహం అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహాలు నిర్వహణ ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుకదం తొక్కనున్న �
గౌడ్లకు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక వైన్స్ ఓపెన్ కేటగిరీలో 53 మద్యం దుకాణాలు 13 కొత్త జిల్లాలో 82కి పెరిగిన సంఖ్య దరఖాస్తుల స్వీకరణ షురూ.. 20న లాటరీ పద్ధతిలో ఎంపిక డిసెంబర్ 1 నుంచి నయా పాలసీ యాదాద్రి భువనగిరి, నవ
రాష్ట్ర స్థాయిలో హాజరుకానున్న జూనియర్ బాలుర జట్లుభువనగిరిలో ఏర్పాట్లు పూర్తి భువనగిరి అర్బన్, నవంబర్ 9 : 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హకీ టోర్నమెంట్ యాదాద్రి భువనగిరి జిల్ల
యాదాద్రి, నవంబర్ 9 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఉదయం 4 గంటల నుంచి నిత్య�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, నవంబర్ 9 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని జమీలాపేట్, జియాపల్లి, జియాపల్లి తండా, రహ�
టీఆర్ఎస్ సమావేశాలు, సమీక్షలకు వేదిక రూ.కోటీ 20లక్షలతో అత్యద్భుతంగా నిర్మాణాలు సింహ భాగం పనులు పూర్తి.. శరవేగంగా తుది మెరుగులుప్రారంభోత్సవం దిశగా సన్నాహాలు యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్�
పోడు భూములు సమస్య పరిష్కరిస్తాంఅర్హుల గుర్తింపులో అన్ని పార్టీలు భాగస్వామ్యం కావాలివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిభువనగిరి కలెక్టరేట్, నవంబర్8: పోడు భూముల సమస్య పరిష్కారానికి అందరి సహ�