తమకు తెలియకుండా రూ.4 లక్షలు డ్రా చేసిందని మహిళల ఆవేదనసంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23 : డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలిచ్చి మహిళలను ఆదుకోవాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని సిబ్బంది చేతివాటం దెబ్బతీస్తున్నది. మండలం�
కాలువలోకి దూసుకెళ్లిన లారీ | అదుపుతప్పి ఓ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని తుర్కపల్లి మండలం జెతిరామ్ తండా మూల మలుపు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
యాదాద్రి, నవంబర్22 : యాదాద్రి కొండపై గల పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి కార్తిక మాసం సందర్భంగా సోమవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్త జనులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడి�
రామగిరి, నవంబర్ 22 : సమస్త జీవకోటికి నీరు ఎంతో అవసరమని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమళ్ల ప్రకాశ్రావు అన్నారు. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ ఆర్ట్స్ �
యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు కాన్పుల కోసం క్యూ16 వస్తువులతోపాటు నాలుగు విడుతల్లో నగదు సాయంఇప్పటివరకు జిల్లాలో 16,515 మందికి కిట్ల అందజేతజిల్లాలో గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలుయాదాద్రి భువనగిరి, �
తల్లిదండ్రులు కోల్పోయిన బాలలకు ప్రభుత్వం అండజిల్లాలో 180 మంది బాలబాలికల గుర్తింపుయాదాద్రి, నవంబర్ 21 : కరోనా బాధితుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం �
యాదగిరిగుట్ట పీహెచ్సీ పరిధిలో మొదటి డోసు పూర్తివంద శాతం పూర్తవడంతో హర్షాతిరేకాలుయాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 21 : కరోనా కట్టడికి కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు యాదరిగుట్ట పీహెచ�
యాదాద్రి, నవంబర్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తజనుల కోలాహలం నెలకొంది. కార్తికమాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభువులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మ
జిల్లావ్యాప్తంగా 712పాఠశాలలు..54,146 మంది విద్యార్థులుపేరెంట్స్ జాబితా రూపకల్పనకు ప్రధానోపాధ్యాయుల కసరత్తుభువనగిరి కలెక్టరేట్, నవంబర్ 20 : పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణలో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్�