యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు కాన్పుల కోసం క్యూ16 వస్తువులతోపాటు నాలుగు విడుతల్లో నగదు సాయంఇప్పటివరకు జిల్లాలో 16,515 మందికి కిట్ల అందజేతజిల్లాలో గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలుయాదాద్రి భువనగిరి, �
తల్లిదండ్రులు కోల్పోయిన బాలలకు ప్రభుత్వం అండజిల్లాలో 180 మంది బాలబాలికల గుర్తింపుయాదాద్రి, నవంబర్ 21 : కరోనా బాధితుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం �
యాదగిరిగుట్ట పీహెచ్సీ పరిధిలో మొదటి డోసు పూర్తివంద శాతం పూర్తవడంతో హర్షాతిరేకాలుయాదగిరిగుట్ట రూరల్, నవంబర్ 21 : కరోనా కట్టడికి కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు యాదరిగుట్ట పీహెచ�
యాదాద్రి, నవంబర్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తజనుల కోలాహలం నెలకొంది. కార్తికమాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభువులను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో యాదాద్రి సందడిగా మ
జిల్లావ్యాప్తంగా 712పాఠశాలలు..54,146 మంది విద్యార్థులుపేరెంట్స్ జాబితా రూపకల్పనకు ప్రధానోపాధ్యాయుల కసరత్తుభువనగిరి కలెక్టరేట్, నవంబర్ 20 : పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణలో పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయడం ద్�
రాజాపేట, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని హర్షిస్తూ శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ
ఆలేరు టౌన్, నవంబర్ 20 : ప్రత్యేక అవసరాల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ఫిజియో ధెరపీతో పాటు విద్య, వైద్యం అందించేవారు. ఫల
Army jobs | గతంలో ఆ గ్రామానికి సాయుధ పోరాట చరిత్ర ఉంది. వర్తమానంలో సైనికుల పల్లెగా మరో గుర్తింపునూ పొందింది. ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు.. 30 మందికి పైగా సైనిక ఉద్యోగులున్నారు. ఇక్కడి పిల్లలు మూతిమీద మీసం మొలవకముందే సైన
కేంద్రం తీరును నిరసిస్తూ పెద్దఎత్తున మహాధర్నాకు.. మరోమారు స్ఫూర్తిని చాటిన టీఆర్ఎస్ శ్రేణులు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు హాజరు రైతన్న కోసం కదిలిన గులాబీ సేన యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కపట నాటకమాడు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,102 మందికి ఊరట ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున రవాణా చార్జీలు రామగిరి, నవంబర్ 18 : విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫ
యాదాద్రి/బొమ్మలరామారం/ఆలేరుటౌన్, నవంబర్ 18 : వడ్లకొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆలేరు నియోజకవర్గ ప్