రెండు కిలోల బంగారం విరాళం | యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
చౌటుప్పల్ నుంచి గుడిమల్కాపురం వరకు డబుల్ రోడ్డురూ.1.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వంజోరుగా సాగుతున్న పనులు చౌటుప్పల్ రూరల్, నవంబర్ 24 : ఇరుకు రోడ్డు.. ఆపై గుంతలతో ప్రయాణికులు పడుతున్న కష్టాలు తీరనున్నాయ
తమకు తెలియకుండా రూ.4 లక్షలు డ్రా చేసిందని మహిళల ఆవేదనసంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23 : డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలిచ్చి మహిళలను ఆదుకోవాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని సిబ్బంది చేతివాటం దెబ్బతీస్తున్నది. మండలం�
కాలువలోకి దూసుకెళ్లిన లారీ | అదుపుతప్పి ఓ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని తుర్కపల్లి మండలం జెతిరామ్ తండా మూల మలుపు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
యాదాద్రి, నవంబర్22 : యాదాద్రి కొండపై గల పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి కార్తిక మాసం సందర్భంగా సోమవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్త జనులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడి�
రామగిరి, నవంబర్ 22 : సమస్త జీవకోటికి నీరు ఎంతో అవసరమని తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరమళ్ల ప్రకాశ్రావు అన్నారు. ఎంజీయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ ఆర్ట్స్ �
యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నార�
యాదాద్రి: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యక్తి విరాళం అందించారు. యాదగిరిగుట్టకు చెందిన బెజ్జంకి రామిరెడ్డి, ఇందిర దంపతులు రూ. 50,116ను సోమవారం యాదా�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు కాన్పుల కోసం క్యూ16 వస్తువులతోపాటు నాలుగు విడుతల్లో నగదు సాయంఇప్పటివరకు జిల్లాలో 16,515 మందికి కిట్ల అందజేతజిల్లాలో గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలుయాదాద్రి భువనగిరి, �