రాజాపేట, నవంబర్ 20 : సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగానే కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని హర్షిస్తూ శనివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభ
ఆలేరు టౌన్, నవంబర్ 20 : ప్రత్యేక అవసరాల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ఫిజియో ధెరపీతో పాటు విద్య, వైద్యం అందించేవారు. ఫల
Army jobs | గతంలో ఆ గ్రామానికి సాయుధ పోరాట చరిత్ర ఉంది. వర్తమానంలో సైనికుల పల్లెగా మరో గుర్తింపునూ పొందింది. ఆ ఊరిలో ఒకరిద్దరు కాదు.. 30 మందికి పైగా సైనిక ఉద్యోగులున్నారు. ఇక్కడి పిల్లలు మూతిమీద మీసం మొలవకముందే సైన
కేంద్రం తీరును నిరసిస్తూ పెద్దఎత్తున మహాధర్నాకు.. మరోమారు స్ఫూర్తిని చాటిన టీఆర్ఎస్ శ్రేణులు అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు హాజరు రైతన్న కోసం కదిలిన గులాబీ సేన యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కపట నాటకమాడు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,102 మందికి ఊరట ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున రవాణా చార్జీలు రామగిరి, నవంబర్ 18 : విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫ
యాదాద్రి/బొమ్మలరామారం/ఆలేరుటౌన్, నవంబర్ 18 : వడ్లకొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాకు ఆలేరు నియోజకవర్గ ప్
యాదాద్రి, నవంబర్18 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల నిర్వహణకు గురువారం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరించ�
ప్రతి గ్రామంలోనూ30 మందికి పని వ్యవసాయ సీజన్లోనూ అందేలా ప్రభుత్వ కార్యాచరణ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారుల చర్యలు 2022-23 లేబర్ బడ్జెట్ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు యాదాద్రి భువ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిఆలేరు రూరల్/రాజాపేట, నవంబర్15 : రైతు సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు �
వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందిడీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిగుండాల, నవంబర్ 15 : రైతులు అధైర్యపడొద్దని, వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర�
తుర్కపల్లి ఎంపీపీ సుశీలతుర్కపల్లి,నవంబర్15 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, పెద్దత�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�