ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిఆలేరు రూరల్/రాజాపేట, నవంబర్15 : రైతు సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆలేరు �
వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందిడీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిగుండాల, నవంబర్ 15 : రైతులు అధైర్యపడొద్దని, వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర�
తుర్కపల్లి ఎంపీపీ సుశీలతుర్కపల్లి,నవంబర్15 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు వాసాలమర్రి, వీరారెడ్డిపల్లి, గంధమల్ల, పెద్దత�
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్�
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధాన్యం ఆధునిక పద్ధతుల్లో చెర్రీ టమాట, కీరదోస, క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికం పంటలు ఏడాది పొడవునా ఆదాయం.. నెలకు సగటున రూ.50వేలు ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు బాలస్వామి
డీఎస్ఆర్ యాప్తో గ్రామాల్లో జరుగుతున్న పనుల పర్యవేక్షణపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలుఉన్నతాధికారుల తనిఖీ సమాచారం సైతం అప్లోడ్ఆలేరు టౌన్, నవంబర్ 10 : పల్లెల్లో పారదర్శక పాలన
భువనగిరి అర్బన్, నవంబర్ 13 : మద్యం దుకాణాలు పొందిన వారు గతం కంటే అధిక లాభాలు గడించేందుకు వీలుగా ప్రభుత్వం టెండర్ విధానంలో కొత్త పాలసీని తీసుకువచ్చిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిష�
తుర్కపల్లిలో ప్రారంభానికి సిద్ధమైన కొత్త భవనంరూ.కోటి వ్యయంతో నిర్మాణంతుర్కపల్లి, నవంబర్ 13 : మండల కేంద్రంలోని భువనగిరి గజ్వేల్ రహదారిలో కొత్త హంగులతో రూ.కోటి వ్యయంతో చేపట్టిన పోలీస్ స్టేషన్ భవనం ప్ర�
నేడు ప్రపంచ మధుమేహ దినంజిల్లాలో పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంసరైన జాగ్రత్తలతో దూరం ఆలేరు టౌన్, నవంబర్ 13 : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో చిన్నా,పెద్ద తేడా �
శ్రీవారి ఖజానాకు రూ.16.90లక్షల ఆదాయంయాదాద్రి, నవంబర్ 13 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజనుల సందడి నెలకొంది. కార్తిక రెండో శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్వామి దర్శనాన�
ధాన్యం కొనుగోలు చేస్తారా.. లేదా? కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదు కొట్లాడి, పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ మోదీ మెడలు వంచి తీరుతాం విద్యుత్ శాఖ మంత్రి గు
యాదాద్రి భువనగిరి, నవంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నం పెట్టే రైతన్నకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై నినదించేందుకు టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో శుక్రవారం చేపట్టిన మహాధర్నా సూపర�
మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు కేంద్ర ం తీరుపై రైతులు, గులాబీ శ్రేణుల నిరసన భువనగిరి, ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డితోపాటు ముఖ్య న�
తుర్కపల్లి, నవంబర్ 12 : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్ సూచించారు. మండలంలోని వెంకటాపురం, దత్తాయిపల్లి, ఇబ�
తొలిరోజు లీగ్మ్యాచ్లు..పోటీపడిన 10 జట్లు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి : అదనపు కలెక్టర్ భువనగిరి అర్బన్, నవంబర్ 12 : 5వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్-2021 శుక్రవారం �