భువనగిరి అర్బన్, డిసెంబర్ 22 : గణిత దినోత్సవం సందర్భంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను పట్టణంలోని శ్రీవైష్ణవి కళాశాలలో బుధవారం నిర్వహించారు. రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ�
మోటకొండూరు మండలంలో 4నిర్మాణం అవసరమైన అన్ని వసతుల కల్పన మోటకొండూర్, డిసెంబర్ 21 : రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు మండలంలో పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్�
రామన్నపేట, డిసెంబర్21 : సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 54 మందికి కల్యా�
ఆరుతడి పంటల సంరక్షణకు ఆధునిక పద్ధతులు యంత్రాల వినియోగంతో పూర్తిగా నియంత్రణ యాదాద్రి, డిసెంబర్ 21 :వరికి బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న తరుణంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూప�
శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం యాదాది, డిసెంబర్20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వేదమ�
ఇతర పంటలవైపు రైతుల మొగ్గు తగ్గిన పెట్టుబడి.. దిగుబడి కూడా పెరిగే అవకాశం చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 19: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో వ�
యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, తిరు వీధుల
ప్రజా గాయకుడు గద్దర్ యాదాద్రి, డిసెంబర్ 19: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చారిత్రక ధ్యాన మందిరమని ప్రజా గాయకుడు గద్దర్ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారన�
జరిగిన కథ శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్న