శ్రీవారి ఖజానాకు 13,15,987ఆదాయం యాదాద్రి, డిసెంబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ధనుర్మాసం సందర్భంగా అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి రచించిన పా
భువనగిరిలో భారీగా పెరిగిన స్థలాల ధరలు పట్టణంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణతో పైపైకి.. మెయిన్ రోడ్డు పక్కన 50 గజాలుంటే కోటీశ్వరులే.. భువనగిరిలో నిన్న మొన్నటి వరకు గజం వేలల్లో ఉన్న స్థలాల ధరలు నేడు లక్షల్లో వి
యాదాద్రి, డిసెంబర్17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాల
ఉమ్మడి జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులుజూలూరికి తెలంగాణ సాహిత్య అకాడమీ..దూదిమెట్లకు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ప్రత్యేక అభిమానం చాటుకున్న సీఎం కేసీఆర్ కోదాడ రూరల్, డిసెంబర్ 17 : �
500 సీసీ కెమెరాలతో అణువణువూ నిఘా విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుకు యోచన కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ స్టేషన్, రెండు చోట్ల అవుట్ పోస్టులు లగేజీ తనిఖీకి సైతం ఆధునిక సాంకేతిక పరికరాలు ప్రతిపాదనలు రూ�
అధికారులపై ఎమ్మెల్యే పైళ్ల సీరియస్భువనగిరి అర్బన్, డిసెంబర్ 17: గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీరోడ్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు రెండు రోజుల్లో ప్రారంభించా�
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి కదం తొక్కారు.బ్యాంకు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్త�
బాలాలయంలో నిత్యపూజల కోలాహలం శ్రీవారి ఖాజానాకు 10,21,094 ఆదాయం యాదాద్రి, డిసెంబర్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ధనుర్మాసోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్వామి వారి ఆరగింపు అనం
18 నుంచి పంపిణీ ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు ప్రత్యేకాధికారుల నియామకం సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ �
2,62,911 మంది రైతులకు లబ్ధి త్వరలోనే పంపిణీకి ఏర్పాట్లు రైతుల వివరాలు సిద్ధం చేసిన సర్కార్ తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఆ వెంటే దశలవారీగా మిగతా అందరికీ రూ.2,100 కోట్లు దాటుతున్న రైతుబంధు సాయం హర్షం వ
ఆన్లైన్లో ఆరోగ్య సమాచారం సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ఆశ డిసీజ్ ్రప్రొఫైల్ యాప్లో వివరాల నమోదు ఆలేరు టౌన్, డిసెంబర్ 15 : ఆరోగ్య సమాజ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్ర
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాడపానికి పలువురు భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు �