భువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులకు సూచించారు. సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని కలెక్ట
కాపాడిన కలెక్టరేట్ సిబ్బందిభూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులుభువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : తమకు రావాల్సిన భూమిని రికార్డులో నమోదు చేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని భువనగిరి కలెక్టరేట్
స్వామివారికి వైభవంగా నిత్యపూజలుశ్రీవారి ఖజానాకు రూ.18,85,439 ఆదాయంయాదాద్రి, డిసెంబర్ 13: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సప్రభాత సేవత
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి);అన్ని వర్గాల ప్రజలు హరిత స్ఫూర్తిని చాటుతున్నారు. సందర్భమేదైనా మొక్కలు నాటడం అలవాటు చేసుకున్నారు. పుట్టిన రోజు, పెండ్లి వేడుకలు, పండుగలు, సందర్శనల�
రామగిరి, డిసెంబర్ 12 : ప్రైవేటు కళాశాలలు ఆటలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. క్రీడలను నామమాత్రం కూడా పరిచయం చేయడం లేదు. ఇటీవల మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ�
స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున రాకవైభవంగా నిత్యకల్యాణంశ్రీవారి ఖజానాకు రూ. 30,22,246 ఆదాయంయాదాద్రి, డిసెంబర్ 12 : యాదాద్రి లక్ష్మీ సమేతుడైన నరసింహ స్వామి దర్శనానికి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద�
ఆలేరు రూరల్, డిసెంబర్12 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని మంతపురి, మందనపల్లి గ్రామాలకు చెందిన గ్యాద యాదగిరికి రూ.60 వేలు, అయిల సుశ
యూరప్ ఖండంలో అతి ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన భువనగిరి యువతి యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి):భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితారెడ్డి పర్వతారోహణను హాబీగా చే�
యాదాద్రి, డిసెంబర్10 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఊంజల్ సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త, తనను కొలిచిన వారికి
యాదాద్రిలో అంచనాలకు మించి కేంద్రాలకు రాక ఇప్పటివరకు 1,46,047 మెట్రిక్ టన్నులు కొనుగోలు ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన రైతుల ఖాతాల్లోకి నగదు సంక్షోభ పరిస్థితుల్లో అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వంయాదా్రద్రి భువ�
పెరుగుతున్న అవినీతి కేసులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది 5 కేసులు నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఆలేరు టౌన్, డిసెంబర్ 8 : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను పెంచుతున్నద�
నేడు విన్నవించేందుకు రైతులు, రైతు సంఘాల సన్నాహాలుసిద్ధమవుతున్న హమాలీలు, ఇతర కార్మిక సంఘాలుఅడ్వకేట్లు, ప్రజాసంఘాలు కూడా..గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని యోచననల్లగొండ ప్రతినిధి,
భువనగిరి కలెక్టరేట్/ఆలేరు టౌన్, డిసెంబర్7;చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆరోగ్య సమస్యల నివారణ, మానసిక, శారీరక వికాసాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నది. �