మద్యం మత్తులో.. మితి మీరిన వేగంతో.. ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు ఏడాదిలో 2,068 కేసులు, 353 మందికి శిక్ష యాదగిరిగుట్ట రూరల్, జనవరి 1 : ‘మద్యం సేవించి వాహనం నడుపడం నేరం’ �
కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు,యువత ఆలయాల్లో ప్రత్యేక పూజలు తుర్కపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచ�
నూతన సంవత్సరం రోజు పెద్ద ఎత్తున హాజరు యాదాద్రి, జవనరి 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. నూతన సంవత్సర ప్రారంభంతో పాటు సెలవు దినం కావడంతో జంట నగరాలతో పాటు, వివిధ ప్రా
ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం సంఘబంధం సభ్యులకు అవకాశం మూడు నెలల పాటు శిక్షణ భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 31 : రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ, పశు పోషణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పశు సంపదక�
నేడు తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కొండపైకి వాహనాలకు అనుమతి లేదు యాదాద్రి, డిసెంబర్31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. హై
బొమ్మలరామారం, డిసెంబర్ 31: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్ సాయిధామం పీఠాధిపతి రామానందను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఆశ్రమంలోని ఓ బాలికపై రామానంద లైంగిక వేధింపుల
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, డిసెంబర్ 30 : జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఈనెల 24 న�
యాదాద్రి, డిసెంబర్ 30 : ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో గురువారం స్వామి, అమ్మవార్లకు అర్చక బృందం, వేద పండితులు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స
చౌటుప్పల్:వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధిస్తున్న12శాతం జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో చౌటుప్పల్ క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సం�
అందజేసిన కలెక్టర్ పమేలా సత్పతిభువనగిరి అర్బన్, డిసెంబర్ 27: జిల్లాలో బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. భువనగిరి మున్సి�
నేడు సర్వేల్ గురుకులం గోల్డెన్జూబ్లీ వేడుకలు దేశంలోనే మొట్టమొదటి గురుకులంఎందరో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను అందించిన విద్యాలయం సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 25;ఎంతో మందిని ఉన్నత విద్యావంతుల�