మహిళా సమాఖ్యలకు కలెక్టర్ అభినందన భువనగిరి అర్బన్, జనవరి 6 : జిల్లా మహిళా సమాఖ్యల పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ పమేలా సత్పతి మహిళా సమాఖ్య సభ్యు
సఖి కేంద్రం తరహాలో నిరంతరాయంగా సేవలు హెల్ప్లైన్ నంబర్ 1098కు ఫోన్ చేస్తే చాలు వాహనంలో వెళ్లి రక్షణ కల్పించనున్న సిబ్బంది ఏ ఆధారమూ లేని పిల్లలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పుట్టగానే తల్లి ప్రేమకు దూరమైన ప
యాదాద్రిలో భక్తుల కోలాహలం వైభవంగా తిరుప్పావై పూజలు యాదాద్రి, జనవరి6 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి
ఆలేరు నియోజకవర్గంలో సాగుకు జీవం పోసిన గోదావరి జలాలు నాడు కరువుతో వలసలు.. నేడు బీడు భూముల్లో సిరుల పంటలు నిండు కుండలా చెరువులు ఝాటా మాటలతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అధ్యక్షుడు కమలం నేతల కుట్రలపై మండిపడు�
ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే.. వ్యాస రచన, ముగ్గుల పోటీలు పాలు, ధాన్యంతో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు అభిషేకాలు వరి నారు, మిర్చి పంటతో కేసీఆర్ పేరు రైతుల ఖాతాల్లో 220.22కోట్లు జమ ఊరూరా రైతుబంధు వారోత్సవాలు రైతు బ�
పురుషులు 2,98,966 మంది మహిళలు 2,94,727 మంది ఆలేరు నియోజవకర్గంలో అత్యధికంగా 2,15,531మంది తుది ఓటరు జాబితా విడుదల జిల్లా ఓటర్ల సంఖ్య తేలింది. మార్పులు, చేర్పుల అనంతరం తుది ముసాయిదాను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం విడుదల �
శ్రీవారి ఖజానాకు రూ.7,35,308 యాదాద్రి, జనవరి 5 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు బుధవారం ఉదయం ఆగమశాస్త్ర ప్రకారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్�
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామి తెలంగాణ మాజీ ఎంపీ బూర, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల చౌటుప్పల్, జనవరి 5 : సీఎం కేసీఆర్ ధర్నాతోనే వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గిందని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్�
భువనగిరి జిల్లా కేంద్రంలో 2,710 గజాల్లో రూ.2 కోట్లతో నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటున్న భవనం భువనగిరి అర్బన్, జనవరి 4 : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నా�
జిల్లా టీకాల అధికారి పరిపూర్ణాచారి మోటకొండూర్, జనవరి 4 : 15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి చేపట్టిన వ్యాక్సినేషన్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా టీకాల అధికారి పరిపూర్ణాచారి ఆదేశించారు. మంగళవారం మండల కేంద్�
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సామేల్ మోత్కూరు, జనవరి 3 : మహిళలకు చదువు నేర్పి వారి చైతన్యానికి పునాదులు వేసిన సావిత్రీబాయి పూలే కృషి అమోఘమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన