డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్లబండ్ల ర్యాలీలు సీఎం కేసీఆర్ రైతు పాలనను కళ్లకు కట్టిన పార్టీ శ్రేణులు సంక్రాంతి వరకు కొనసాగనున్న రైతు బంధు సంబురాలు ఇండ్ల ముంగిళ్లలో మహిళలు.. పొలాల్లో రైతుల సంబురాలు ఊరూరా రైతు �
యాదాద్రి, జనవరి 8 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం స్వామి, అమ్మవార్ల నిత్యపూజల కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చొన�
ఐదో రోజూ జిల్లా వ్యాప్తంగా సంబురాలు పాల్గొన్న రైతులు,ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం మహిళలకు ముగ్గుల పోటీలు.. రైతులకు సన్మానం యాదాద్రి, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాలు మురిపెంగా క�
సీఎం కేసీఆర్ సంకల్పంతో సాగు సస్యశ్యామలం రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆలేరు, ముత్తిరెడ్డిగూడెంలో రైతు బంధు సంబురాలు జిల్లావ్యాప్తంగా కొనసాగిన వారోత్సవాలు పెట�
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు తక్కువ వడ్డీకి రుణాలు త్వరలో అధికారుల బదిలీ ప్రక్రియ టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు యాదాద్రి, జనవరి7 : ఉమ్మడి నల్లగొండ సహకార బ్యాంకు రూ.10 కోట్ల లాభాల బాటలో నడుస్తున్నదన
శ్రీవారి ఖజానాకు రూ. 9,14,162 ఆదాయం యాదాద్రి, జనవరి7 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. లక్ష్మి అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించి మహిళలు మంగళ హా
సంబురంగా రైతు బంధు వారోత్సవాలు ట్రాక్టర్లతో ర్యాలీలు.. ధాన్యం, మిర్చి, నారుతో ప్రదర్శనలు రైతు వేదికలు, ఇండ్ల ముంగిట ముగ్గులు సీఎం కేసీఆర్కు క్షీరాభిషేకాలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నేడు జిల్లాకు వ్
మహిళా సమాఖ్యలకు కలెక్టర్ అభినందన భువనగిరి అర్బన్, జనవరి 6 : జిల్లా మహిళా సమాఖ్యల పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉత్పత్తిలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ పమేలా సత్పతి మహిళా సమాఖ్య సభ్యు
సఖి కేంద్రం తరహాలో నిరంతరాయంగా సేవలు హెల్ప్లైన్ నంబర్ 1098కు ఫోన్ చేస్తే చాలు వాహనంలో వెళ్లి రక్షణ కల్పించనున్న సిబ్బంది ఏ ఆధారమూ లేని పిల్లలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పుట్టగానే తల్లి ప్రేమకు దూరమైన ప
యాదాద్రిలో భక్తుల కోలాహలం వైభవంగా తిరుప్పావై పూజలు యాదాద్రి, జనవరి6 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి
ఆలేరు నియోజకవర్గంలో సాగుకు జీవం పోసిన గోదావరి జలాలు నాడు కరువుతో వలసలు.. నేడు బీడు భూముల్లో సిరుల పంటలు నిండు కుండలా చెరువులు ఝాటా మాటలతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అధ్యక్షుడు కమలం నేతల కుట్రలపై మండిపడు�