కొనసాగుతున్న జ్వర సర్వే జిల్లాలో 1,726 మందికి మెడికల్ కిట్ల పంపిణీ కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే రెండో రోజూ కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి కొవిడ్ లక్షణాల
స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు యాదాద్రి, జనవరి 22: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజలు కోలాహలంగా జరిగాయి. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజ
యాదాద్రి, జనవరి21 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవోత్సవంలో తరించారు. శ్రీ లక్ష్
మార్చి 20లోపు తుది మెరుగులు21 నుంచి సహస్ర కుండాత్మక సుదర్శన నారసింహ హోమం రోజూ లక్ష మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు 28న యాదాద్రి స్వయంభువుల దర్శనం కొండపైకి వెళ్లేందుకు వీలుగా కేబుల్ బ్రిడ్జి దేవాదాయ శా�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జనవరి 20 : టీఆర్ఎస్ పార్టీ కల్పించిన బీమా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో ధీమాగా ఉంటుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 9వ వార్డు ఎల
ఆస్పత్రుల్లో కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో నేటి నుంచి ఆశ, ఏఎన్ఎం, పంచాయతీ, మున్సిపల్ అధికారుల�
ఎంపీడీఓ ప్రభాకర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 20 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువా
ఖజానాకు రూ.7,29,462 యాదాద్రి, జనవరి 19 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవ�
సర్కారు బడులకు మంచి రోజులు మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులు సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం ఇప్పటికే సర్వేతో అవసరాలు గుర్తించిన విద్యాశాఖ జిల్లాలో 712 పాఠశాలలకు ఆధునిక హంగులు ఇంగ్లిష్ మీడియం బోధన
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18 : ప్రమాద బీమా టీఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కంఠం�
చివరి రోజు నారసింహుడిగా దర్శనమిచ్చిన యాదాద్రీశుడు ఆరు రోజులుగా అత్యంత వైభవంగా అలంకార సేవలు యాదాద్రి, జనవరి18 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయనోత
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జనవరి18 : మారుమూల తండాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను ఏర్పాటు చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలం�
జిల్లా వ్యాప్తంగా 275 కొనుగోలు కేంద్రాల్లో ముగింపు 2.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో రూ.340 కోట్లు జమ కేంద్రం కొర్రీలు పెట్టినా సజావుగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేస