ఆలేరు నియోజకవర్గానికి రూ.40 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు నిధులు 118 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలకు లబ్ధి త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి
ఈ నెల 11 వరకు నడపనున్న యాదగిరిగుట్ట డిపో యాదాద్రి, ఫిబ్రవరి 2 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ నెల 11వరకు యాదగిరిగుట్ట బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మ�
కొవిడ్ నిబంధనలతోప్రారంభమైన స్కూళ్లు తొలిరోజు జిల్లాలో 28,825 మంది విద్యార్థులు హాజరు సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సంక్రాంతి పండుగతోపాటు కరోనా కారణంగా ప్రభుత్వం సెలవ�
కొలనుపాక, జీడికల్ దేవాలయాల అభివృద్ధికి కృషి అవసరమైతే ఆలేరులో నీరా స్టాల్ ఏర్పాటు ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆలేరు మండలం శారాజీపేటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ యాదాద్రి/ఆలేరురూర�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా గుర్తింపు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి బాలరాజుయాదవ్కు ఆత్మీయ సన్మానం భువనగిరి అర్బన్, జనవరి 24 : తెలంగాణ ఉద్యమంలో ప�
శ్రీవారి ఖజానాకు రూ. 9,08,011 యాదాద్రి, జనవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వి�
యాదాద్రి భువనగిరి, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రైతుల్లో ఆసక్తిని పెంచే�
సినీనటుడు సుమన్ మా పాలనలో అభివృద్ధి చెందడం అదృష్టం డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి యాదాద్రి, జనవరి 23 : ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన రాలేదని, అద�
మూడో రోజు కొనసాగిన జ్వర సర్వే భువనగిరి అర్బన్, జనవరి 23: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే ఆదివారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలో 757 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయం