ఆలేరు నియోజకవర్గంలో మరో 11 చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.24.71 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు.. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు వాగుల్లో 35 చెక్డ్యామ్లు నిర్మించి అందుబాటు లోకి తెచ్చినట�
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�
ఆలేరు నియోజకవర్గానికి రూ.40 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు నిధులు 118 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలకు లబ్ధి త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి
ఈ నెల 11 వరకు నడపనున్న యాదగిరిగుట్ట డిపో యాదాద్రి, ఫిబ్రవరి 2 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ నెల 11వరకు యాదగిరిగుట్ట బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మ�
కొవిడ్ నిబంధనలతోప్రారంభమైన స్కూళ్లు తొలిరోజు జిల్లాలో 28,825 మంది విద్యార్థులు హాజరు సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సంక్రాంతి పండుగతోపాటు కరోనా కారణంగా ప్రభుత్వం సెలవ�
కొలనుపాక, జీడికల్ దేవాలయాల అభివృద్ధికి కృషి అవసరమైతే ఆలేరులో నీరా స్టాల్ ఏర్పాటు ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆలేరు మండలం శారాజీపేటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ యాదాద్రి/ఆలేరురూర�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా గుర్తింపు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి బాలరాజుయాదవ్కు ఆత్మీయ సన్మానం భువనగిరి అర్బన్, జనవరి 24 : తెలంగాణ ఉద్యమంలో ప�
శ్రీవారి ఖజానాకు రూ. 9,08,011 యాదాద్రి, జనవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వి�