ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జనవరి 20 : టీఆర్ఎస్ పార్టీ కల్పించిన బీమా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో ధీమాగా ఉంటుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 9వ వార్డు ఎల
ఆస్పత్రుల్లో కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో నేటి నుంచి ఆశ, ఏఎన్ఎం, పంచాయతీ, మున్సిపల్ అధికారుల�
ఎంపీడీఓ ప్రభాకర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 20 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువా
ఖజానాకు రూ.7,29,462 యాదాద్రి, జనవరి 19 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవ�
సర్కారు బడులకు మంచి రోజులు మౌలిక సదుపాయాలకు ప్రత్యేక నిధులు సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం ఇప్పటికే సర్వేతో అవసరాలు గుర్తించిన విద్యాశాఖ జిల్లాలో 712 పాఠశాలలకు ఆధునిక హంగులు ఇంగ్లిష్ మీడియం బోధన
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18 : ప్రమాద బీమా టీఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కంఠం�
చివరి రోజు నారసింహుడిగా దర్శనమిచ్చిన యాదాద్రీశుడు ఆరు రోజులుగా అత్యంత వైభవంగా అలంకార సేవలు యాదాద్రి, జనవరి18 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయనోత
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, జనవరి18 : మారుమూల తండాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను ఏర్పాటు చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలం�
జిల్లా వ్యాప్తంగా 275 కొనుగోలు కేంద్రాల్లో ముగింపు 2.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో రూ.340 కోట్లు జమ కేంద్రం కొర్రీలు పెట్టినా సజావుగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేస
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ అలంకారంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఉదయం వెన్న కృష్ణుడిగా, రాత్రి కాళీయవర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చా
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి మాచర్ల వద్ద జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం చౌటుప్పల్ రూరల్, జనవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండా వెళ్తున్న 65వ జాతీయ రహద�
పల్లె ప్రగతితో సరికొత్తగా.. పల్లె ప్రగతితో సరికొత్తగా గ్రామపంచాయతీ సకల వసతులతో వైకుంఠధామం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం పక్కాగా పారిశుధ్య నిర్వహణ భువనగిరి అర్బన్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అ�