యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ అలంకారంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఉదయం వెన్న కృష్ణుడిగా, రాత్రి కాళీయవర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చా
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి మాచర్ల వద్ద జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం చౌటుప్పల్ రూరల్, జనవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండా వెళ్తున్న 65వ జాతీయ రహద�
పల్లె ప్రగతితో సరికొత్తగా.. పల్లె ప్రగతితో సరికొత్తగా గ్రామపంచాయతీ సకల వసతులతో వైకుంఠధామం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం పక్కాగా పారిశుధ్య నిర్వహణ భువనగిరి అర్బన్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అ�
పక్షులను సంతోషంగా ఎగురనిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడేలా పతంగుల పండుగ సాధారణ దారాన్నే వినియోగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు గాలి వీస్తే ఆకాశంలో పక్షిలా పతంగి చిందులేస్తుంది. అటు ఇటు కదులుతూ వయ్యారాల
50వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకలెక్టర్ నేతృత్వంలో కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీజిల్లాలో అందిన 570 దరఖాస్తులుభువనగిరి కలెక్టరేట్, జనవరి 11 : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చ�
జిల్లావ్యాప్తంగా ఘనంగా రైతుబంధు వారోత్సవాలు కదిలిన రైతాంగం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు యాదాద్రి, జనవరి 9 : ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత�
యాదాద్రి, జనవరి 9 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పురవీధులు, లడ్�
పంతంగి, చౌటుప్పల్లో వాహనాల రద్దీ సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడం, పండుగ సమీపిస్తుండటంతో సొంతూర్లకు బయల్దేరుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదే�