యాదాద్రీశుడిని కొండపై ప్రతి కట్టడం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. కొండపైకి బస్సుల ద్వారా వెళ్లే ప్రయాణికుల కోసం బస్బే, భద్రతను పర్యవేక్షించేందుకు పోలీస్ కంట్రోల్ రూం నిర్మాణ పనులు క�
మండలంలోని పులిగిల్ల గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం లింగ ప్రతిష్ఠాపన, ఆంజనేయస్వామి, రేణుకా ఎల్లమ్మ దేవాలయాల్లో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలను శాస్ర్తోక్తంగా �
అభిమాన నేత సీఎం కేసీఆర్ పాల్గొన్న భువనగిరి సభ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపింది. సభ నిర్వహణ తేదీ ఖరారైన నాటి నుంచే జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు వ�
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం, నిశ్చయ తాంబూలాలకు ఒప్పందం కుదిర్చారు. సోమవారం రాత్రి 8గంటలకు కల్యాణ స
ప్రతి ఒక్కరూ భక్తిభావాలను పెంపొందించుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఎన్నారం గ్రామపంచాయతీ పరిధి నాగులంచగూడెంలో అభయాంజనేయస్వామి దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలను గురువార�
‘నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తూ వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం గొ�
యాదాద్రి పుణ్యక్షేత్ర పునఃప్రారంభ ముహూర్తం చేరువైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిలో 17వ సారి పర్యటించారు. మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకొని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ అ
గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని తుక్కాపురం గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.30 లక్షలతో నిర్మిస్తున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను సోమవారం ప్ర
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా ఉన్న పాతగుట్టలో నాలుగు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాలకు అర్చకులు సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యేక సేవపై స్వామి అమ్మవార్లతో పాటు, ఆళ్వా�
ఆలేరు నియోజకవర్గంలో మరో 11 చెక్ డ్యామ్ల నిర్మాణానికి రూ.24.71 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు.. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు వాగుల్లో 35 చెక్డ్యామ్లు నిర్మించి అందుబాటు లోకి తెచ్చినట�
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల సేకరణ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమతోచిన విరాళాలు స్వామివారికి సమర్పిస్తున్న�
ఆలేరు నియోజకవర్గానికి రూ.40 కోట్లు విడుదల ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు నిధులు 118 పంచాయతీలు, 2 మున్సిపాలిటీలకు లబ్ధి త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి