యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకున్న పలువురు బాంబుల దాడి నేపథ్యంలో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడి నీళ్లు, ఆహారానికి కొరత ఏర్పడుతున్నదని ఆవేదన ఫోన్లో తల్లిదండ్రులకు క్షేమ సమాచారం వీలైనంత త్వరగా �
యాదాద్రి, ఫిబ్రవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఇలవేల్పు దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ పురవీధులు, లడ్డూ ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు కిక్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, ఫిబ్రవరి 26 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు ప్రగతి పుంతలు తొక్కుతున్నాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని జనంపల్లి,
బొమ్మలరామారం,ఫిబ్రవరి26: మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఫకీర్
యాదాద్రి, ఫిబ్రవరి 26 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వర స్వామి బాలాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలకు ఆలయ పూజారులు శనివారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆరు �
వాన నీటిని ఒడిసి పట్టేందుకు వాటర్షెడ్ పథకం సంస్థాన్నారాయణపురం మండలంలోని జనగాం ఎంపిక రూ.9.42 కోట్ల అంచనా వ్యయంతో సిద్ధమవుతున్న డీపీఆర్ నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క�
కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 25 : కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ను సవరించి ప్రజాసంక్షేమం కోసం నిధులు కేటాయించాలని డిమాం�
రాజాపేట, ఫిబ్రవరి 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రఘునాథపురం, దూదివెంకటాపురం, సోమారం, పారుపల�
శ్రీవారి ఖజానాకు రూ. 11,34,797 ఆదాయం యాదాద్రి, ఫిబ్రవరి25 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ము�
సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నది రాష్ట్రంలో జోడెద్దుల్లా పరుగులు తీస్తున్న అభివృద్ధి, సంక్షేమం మిషన్ భగీరథతో విరుగడైన ఫ్లోరోసిస్ పీడ ఒక్క తెలంగాణలోనే అధికారికంగా సంత్ సేవాలాల
శ్రీవారి ఖజానాకు రూ.8,19,732 యాదాద్రి, ఫిబ్రవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయంలో కవచమూర్తులను పట్టువస్ర్తాలు, పూలమాలలతో అలంకరించారు. తెల్లవారుజామునే
ఆలేరు, ఫిబ్రవరి 24 : ఆలేరు పట్టణ సమగ్రాభివృద్ధికి అందరూ సహకరించాలని కలెక్టర్ పమేలాసత్పతి కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో 2022-23 సంవత్సరానికి రూ.13 కోట్ల అంచనా బడ్జెట్న�
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 24 : బస్వాపూర్ వద్ద నిర్మిస్తున్న నృసింహ రిజర్వాయర్లో భాగంగా ముంపునకు గురవుతున్న యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్తండా గ్రామస్తులకు మండలంలోని దాతరుపల్లిలో పునరావాసం ఏర్పా�
మోటకొండూర్, ఫిబ్రవరి 23 : రైతు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే సీఎం కేసీఆర్ రైతు వేదికలను ఏర్పాటు చేశారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాటూరు, చందేపల్లి గ్రామాల్లో బుధవ�