భువనగిరిలో వెలుగులోకి.. కువైట్లో పెట్టుబడి పెట్టానంటూ మోసం దాదాపు 500మంది బాధితులు పోలీసుల అదుపులో నిందితుడు షాకీర్ భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టేట్ పేరుతో రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన య�
రెండోరోజూ శాస్ర్తోక్తంగా కార్యక్రమాలు నేటి నుంచి అలంకార సేవలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయ బద్ధంగా సాగుతున్నాయి. రెండోరోజు శనివారం ఉదయం ఉత్సవాల్లో కీలకమైన ధ్వ
స్వస్తీవాచనంతో వేడుకలకు అంకురార్పణ 11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన యాదాద్రి విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న క్షేత్ర పరిసరాలు బాలాలయంలో ఇవే చివరి ఉత్సవాలు కొండ కింద నిర్వహించే కల్యాణం, రథోత్సవ
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్మాణం వరద నీటి తర
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు యాదాద్రి, మార్చి 2 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మహా కుంభ స
వైభవంగా రథపటోత్సవం యాదాద్రిలో స్వామికి నిత్యోత్సవాలు శ్రీవారి ఖజానాకు రూ. 9,95,042 యాదాద్రి, మార్చి 2 : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ శివాలయంలో బుధవారం ఐదో రోజు వేదమూర్త�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఘనంగా నర్సయ్యగౌడ్ జన్మదిన వేడుక చౌటుప్పల్, మార్చి 2 : భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ
యాదాద్రి భువనగిరి జిల్లాను పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ముందంజలో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 712 ప్రభుత్వ, 156 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్ర