యాదాద్రి, మార్చి 7 : యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధనీసమేత రామలింగేశ్వరాలయంలో అర్చకులు, పురోహితులు సోమవారం పరమశివుడికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష
జిల్లావ్యాప్తంగా సన్మాన కార్యక్రమాలు హాజరైన నాయకులు మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడ్రోజుల మహిళా బంధు కార్యక్రమంలో రెండోరోజు సోమవారం సన్మ�
వటపత్రశాయికి వరహాలలాలి.. సాయంత్రం హంసవాహన సేవ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి సృష్టి ఆదిలో శ్రీమహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయ�
అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, మున్సిపల్ సిబ్బందికి సన్మానం యాదాద్రి, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం కేసీఆర్ మహిళాబంధు సంబురాలు నిర్వహించార�
భువనగిరిలో వెలుగులోకి.. కువైట్లో పెట్టుబడి పెట్టానంటూ మోసం దాదాపు 500మంది బాధితులు పోలీసుల అదుపులో నిందితుడు షాకీర్ భువనగిరి అర్బన్, మార్చి 5 : రియల్ ఎస్టేట్ పేరుతో రూ.400 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన య�
రెండోరోజూ శాస్ర్తోక్తంగా కార్యక్రమాలు నేటి నుంచి అలంకార సేవలు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయ బద్ధంగా సాగుతున్నాయి. రెండోరోజు శనివారం ఉదయం ఉత్సవాల్లో కీలకమైన ధ్వ
స్వస్తీవాచనంతో వేడుకలకు అంకురార్పణ 11 రోజులపాటు సాగే ఉత్సవాలకు ముస్తాబైన యాదాద్రి విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్న క్షేత్ర పరిసరాలు బాలాలయంలో ఇవే చివరి ఉత్సవాలు కొండ కింద నిర్వహించే కల్యాణం, రథోత్సవ
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు గ్యాస్ ప్లాంటుకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు క్యూ కాంప్లెక్స్లో మరుగుదొడ్ల నిర్మాణం వరద నీటి తర
యాదాద్రిలో ముమ్మరంగా ఏర్పాట్లు త్వరలో గోపురాలు, మండపాలకు కలశ స్థాపన సిద్ధమవుతున్న క్యూకాంప్లెక్స్లు యాదాద్రి, మార్చి 2 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునః ప్రారంభానికి సిద్ధమవుతున్నది. మహా కుంభ స
వైభవంగా రథపటోత్సవం యాదాద్రిలో స్వామికి నిత్యోత్సవాలు శ్రీవారి ఖజానాకు రూ. 9,95,042 యాదాద్రి, మార్చి 2 : మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ శివాలయంలో బుధవారం ఐదో రోజు వేదమూర్త�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఘనంగా నర్సయ్యగౌడ్ జన్మదిన వేడుక చౌటుప్పల్, మార్చి 2 : భువనగిరి పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ