వాహనాల జరిమానాలపై రాయితీ ప్రకటించిన ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఉమ్మడి జిల్లావాసులు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.51 కోట్ల పెండింగ్ చలాన్లు ఇప్పటివరకు రూ.6.40 కోట్ల చెల్లింపులు పూర్తి ఈ నెలాఖరు వరక
పూజా కార్యక్రమాల్లో భక్తులకు అనుమతి లేదు 125 మంది రుత్వికులు, పారాయణీకులతో పూజలు శోభాయాత్రతో ప్రధాన ఆలయంలోకి సువర్ణమూర్తులు 28 నుంచి కొండపైకి బస్సులు సంప్రోక్షణకు శుద్ధి పనులు షురూ.. యాదాద్రికి యాగ సామగ్ర�
యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ విజయవంతానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి ఆలయ అధిక
పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ 22న యాగశాల ప్రవేశం బాలాలయంలో పంచకుండాత్మక మహా యాగం నేటి నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలు రద్దు.. యథావిధి�
నేడు ఆన్లైన్లో ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి తొలి విడుత ఉమ్మడి జిల్లాలో 184 మంది టీచర్ల ఎంపిక రామగిరి, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించడంతోపాటు ఇం�
మహా పూర్ణాహుతి, దేవతోద్వాసన, దోపోత్సవం నేడు శత ఘటాభిషేకంతో ఉత్సవాలు పరి సమాప్తం యాదాద్రి, మార్చి 13 : పంచావతార మూర్తి నృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నాన ఘట్టాన్ని అర్చ
వలిగొండ, మార్చి 13 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దివంగత టీఆర్ఎస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారగోని జంగాల్గౌడ్ అందించిన సేవలు మరువలేవని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎ�
శ్రీవారిని ఖజానాకు రూ.23,60,480 యాదాద్రి, మార్చి 13 : యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దొంగతనాలు, అక్రమాలకు అడ్డుకట్ట ఆలేరు రూరల్, మార్చి 12 : సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట పడుతున్నది. నేర ప్రవృత్తి ఉన్న వారిని పట్టుకోవడంతోపాటు నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో
మంత్రి మల్లారెడ్డికి ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి వినతి యాదాద్రి, మార్చి 12 : బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లి నుంచి తూంకుంట వరకు డబుల్ లైన్ రోడ్డు మంజూరుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగి
ఆలేరు, మార్చి 12 : ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్