యాదాద్రి ప్రధానాలయం పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ నెల 21 నుంచి 28 వరకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ విజయవంతానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి ఆలయ అధిక
పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం 21న మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ 22న యాగశాల ప్రవేశం బాలాలయంలో పంచకుండాత్మక మహా యాగం నేటి నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలు రద్దు.. యథావిధి�
నేడు ఆన్లైన్లో ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి తొలి విడుత ఉమ్మడి జిల్లాలో 184 మంది టీచర్ల ఎంపిక రామగిరి, మార్చి 13 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పించడంతోపాటు ఇం�
మహా పూర్ణాహుతి, దేవతోద్వాసన, దోపోత్సవం నేడు శత ఘటాభిషేకంతో ఉత్సవాలు పరి సమాప్తం యాదాద్రి, మార్చి 13 : పంచావతార మూర్తి నృసింహుడి తిరు కల్యాణోత్సవం అనంతరం శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నాన ఘట్టాన్ని అర్చ
వలిగొండ, మార్చి 13 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దివంగత టీఆర్ఎస్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారగోని జంగాల్గౌడ్ అందించిన సేవలు మరువలేవని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎ�
శ్రీవారిని ఖజానాకు రూ.23,60,480 యాదాద్రి, మార్చి 13 : యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దొంగతనాలు, అక్రమాలకు అడ్డుకట్ట ఆలేరు రూరల్, మార్చి 12 : సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట పడుతున్నది. నేర ప్రవృత్తి ఉన్న వారిని పట్టుకోవడంతోపాటు నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో
మంత్రి మల్లారెడ్డికి ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి వినతి యాదాద్రి, మార్చి 12 : బొమ్మలరామారం మండలంలోని బండకాడిపల్లి నుంచి తూంకుంట వరకు డబుల్ లైన్ రోడ్డు మంజూరుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగి
ఆలేరు, మార్చి 12 : ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరులో శనివారం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్
ఆత్మకూరు(ఎం), మార్చి 12 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి డబ్బా కొట్టుకోవడంతోపాటు నీచంగా ఇంటికి 3 రంగుల గుర్తులు వేసి మురిసిపోయారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కే�
కనులపండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గోవింద నామస్మరణతోమార్మోగిన బాలాలయ ప్రాంగణం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డ�
జిల్లాకు అందించేందుకు ప్రణాళికలు నిత్యం100 ఎంఎల్డీ నీటిని తరలించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి సాకారం! యాదాద్రి అవసరాల కోసం గండిచెరువులోకి నీటిని మళ్లించే ఏర్పాట్లు జిల�
పూర్తిస్థాయిలో యోగానందుడి ఆలయాభివృద్ధి పనుల వేగవంతానికి చర్యలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పురోగతిపై ఎమ్మెల్యే కిశోర్, అధికారులతో సమీక్ష అర్వపల్లి, మార్చి 11 : అర్వపల్లిలోని య�